Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
అయోధ్య కేసు తీర్పు: రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు
అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ భూవివాదం కేసులో మరి కొద్దీ రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య...
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియామకం
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియమించబడ్డారు. జస్టిస్ బాబ్డే నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 29, మంగళవారం నాడు ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు...
బోరుబావిలో పడిన సుజిత్ కథ విషాదాంతం
బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్ కథ విషాదాంతమైంది. సుజిత్ మృతి చెందినట్లుగా సోమవారం రాత్రి సమయంలో అధికారులు గుర్తించారు. బోరుబావి నుంచి దుర్గంధం రావడంతో, వైద్యులతో దృవీకరించుకుని సుజిత్ మృతి చెందాడని...
సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ
టీడీపీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్టోబర్ 25 శుక్రవారం నాడు బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ...
మహారాష్ట్ర లో బీజేపీ-శివసేన కూటమి, హర్యానాలో హంగ్
మహారాష్ట్రలో మరోసారి బీజేపీ పార్టీ మరోసారి సత్తా చాటింది. అయితే మొదట సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని భావించిన బీజేపీ ఆ దిశగా సఫలం కాలేక పోయింది. 2014 లో 260 స్థానాల్లో పోటీచేసి...
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు(అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం...
ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్టోబర్ 15, సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె...
ప్రవాస భారతీయుడికి నోబెల్ పురస్కారం
అక్టోబర్ 14, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయుడు, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ పురస్కారం వరించింది. మరో ఇద్దరు ఆర్ధికవేత్తలైన ఎస్తర్...
చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొద్దిసేపటి క్రితమే చెన్నై చేరుకున్నారు. చెన్నై విమాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి ఘన స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా, పలు...
తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక...