Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
29న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మెజారిటీ స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు...
పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాం, త్రిపురల్లో తీవ్ర నిరసనలు
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించడంతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, త్రిపురల్లో నిరసనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలను అడ్డుకునేందుకు అస్సాం ప్రభుత్వం...
ఏపీ రాజధాని అమరావతితో కొత్త మ్యాప్ విడుదల
కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన భారతదేశ పొలిటికల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడంతో దుమారం రేగి రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అమరావతి లేకుండా కేంద్ర...
మ్యాప్ లో అమరావతి లేకపోవడంపై ప్రశ్నించిన గల్లా జయదేవ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లేకుండా కేంద్ర హోంశాఖ భారతదేశ పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేయడంపై గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రశ్నించారు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని,...
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని శక్తిస్థల్ వద్ద పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని...
సీజేఐగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం
జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నవంబర్ 18, సోమవారం నాడు సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ బాబ్డే తో ప్రమాణ స్వీకారం చేయించారు....
త్వరలోనే ఒకే దేశం-ఒకే రోజు వేతనం విధానం
రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఒకే...
ఢిల్లీ వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన అనంతరం...
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ కన్నుమూత
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ నవంబర్ 10, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆదివారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయస్సు...
అయోధ్య తీర్పుపై ప్రముఖుల స్పందన
గౌరవనీయమైన సుప్రీంకోర్టు అయోధ్య సమస్యపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఎవరికీ విజయం లేదా ఓటమిగా చూడకూడదు. రామ్ భక్తి అయినా, రహీం భక్తి అయినా, భారత దేశ భక్తి స్ఫూర్తిని మనం...