Home Search
కాంగ్రెస్ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో బీజేపీ జోరు
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచలనాను నిజం చేస్తూ భారతీయ జనతా పార్టీ తన జోరును కొనసాగిస్తుంది. రెండు రాష్ట్రాలలోను బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో...
హుజూర్నగర్ లో కారు జోరు, ఆధిక్యతలో సైదిరెడ్డి
హుజూర్నగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో 8వ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 17,400 ఓట్లతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్ కు...
డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరు
మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉంటున్న కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ కు అక్టోబర్ 23, బుధవారం నాడు ఢిల్లీ హైకోర్టు...
తీహార్ జైల్లో డీకే శివకుమార్ ను కలిసిన సోనియా గాంధీ
మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను సెప్టెంబర్ 3న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం...
కార్మికుల డిమాండ్లపై కమిటీ, విలీనం మినహా మిగతా డిమాండ్ల పరిశీలన
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఊరట లభించింది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్నిరోజుల క్రిత్రం చట్టబద్ధంగా ఎన్నికలకు ముందు జరిగే ప్రక్రియ మొత్తం...
హుజూర్నగర్ లో కొనసాగుతున్న పోలింగ్
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు ఈ రోజు (అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది, ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు....
హుజూర్నగర్ లో అక్టోబర్ 17న సీఎం కేసీఆర్ బహిరంగ సభ
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు...
హుజూర్నగర్ లో టిఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకున్న సీపీఐ
హుజూర్నగర్ ఉప ఎన్నికలు అక్టోబర్ 21వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రచారం చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం...
జలవిహార్ లో అలయ్ బలయ్, గవర్నర్ తమిళి సై హాజరు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అక్టోబర్ 10 గురువారం నాడు హైదరాబాద్లోని జలవిహార్లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ...