Home Search
సీఎం కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
20వ తేదీలోగా చేప, రొయ్య పిల్లల పంపిణీని పూర్తి చేయాలి – మంత్రి తలసాని
మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని 20వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,...
టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ నవంబర్ 29కి వాయిదా
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నవంబర్ 15న వరంగల్ లో తెలంగాణ విజయ గర్జన సభను తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విజయగర్జన సభ నవంబర్ 29కు వాయిదా పడింది. తెలంగాణ...
దేశ భూ పరిపాలనా రంగంలోనే పాలనాపరమైన అతిపెద్ద సంస్కరణ ధరణి : సీఎస్ సోమేశ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర పాలనా రంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ ధరణి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ధరణి కార్యక్రమం ప్రారంభించి ఒక సంవత్సరం...
నేడే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, ఘనంగా ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్లీనరికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు...
తెలంగాణలో అటవీ నేరాల అదుపుకు రహస్య సమాచార నిధి ఏర్పాటు
రాష్ట్రంలో మరింత సమర్థవంతంగా అటవీ నేరాలను అదుపు చేసేందుకు రహస్య సమాచార నిధి (సీక్రెట్ సర్వీస్ ఫండ్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం...
టీఆర్ఎస్ లో పలువురు ప్రజాప్రతినిధులు చేరిక, కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో సోమవారం నాడు తెలంగాణ భవన్ లో వికారాబాద్, చండూరుకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్...
రాష్ట్రంలో యాసంగి పంటల ప్రణాళికపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటల ప్రణాళికపై వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. యాసంగి పంటల ప్రణాళికపై కసరత్తులో భాగంగా ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలి,...
రాష్ట్రంపై గులాబ్ తుఫాన్ ప్రభావం, అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అపప్రమత్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన సీఎంల సమావేశంలో...
నగరంలో కొత్తగా 31 ప్రాంతాల్లో సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.3866 కోట్లు కేటాయింపు – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, అందుకు...
కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే అభివృద్ది చెందుతుంది : మంత్రి తలసాని
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశుసంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రసూల్ పుర...