Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో కరోనాపై ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య...
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 31 వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను...
మార్చ్ 31 వరకు ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అనుమతిస్తూ మార్చ్ 20, శుక్రవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇళ్ల పట్టాల...
స్థానిక ఎన్నికల వాయిదాపై ఈసీదే తుది నిర్ణయం, కోడ్ ఎత్తివేత – సుప్రీం కోర్టు
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా...
స్థానిక ఎన్నికలు వాయిదాపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను...
గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన ఎస్ఈసీ రమేశ్కుమార్
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల...
వైసీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్
టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా ఆయన టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ...
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
త్వరలో ఖాళీ అయినా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్ర...
కడపలో భారీ పెట్టుబడితో మరో స్టీల్ ప్లాంట్ కు ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ స్థాపన దిశగా కసరత్తు మొదలైంది. స్విడ్జర్లాండ్కు చెందిన ‘ఐఎంఆర్ ఏజీ’ కంపెనీ కడప జిల్లాలోని జమ్మలమడుగులో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తగిన ప్రతిపాదనలతో...