Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా, మండలిపై నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమై నాలుగు రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశాల సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, ఎస్సీ కమిషన్ ఏర్పాటు, విద్యా...
ఇంగ్లీష్ మీడియం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టేందుకు రూపొందించిన విద్యా చట్టం సవరణ బిల్లుకు ఏపీ శాసన సభ జనవరి 23, గురువారం నాడు ఆమోదం తెలిపింది. విద్యా చట్టం...
గవర్నర్ బిశ్వభూషణ్ కు టీడీపీ శాసనసభాపక్షం లేఖ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు టీడీపీ శాసన సభాపక్షం జనవరి 22, బుధవారం నాడు లేఖ రాసింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా స్పీకర్, అధికార పార్టీ సభ్యులు అవలంభిస్తున్న తీరు అభ్యంతరకరంగా...
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలపై స్పీకర్ ఆగ్రహం, టీడీపీ సభ్యులు వాకౌట్
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే మంగళవారం నాడు సభలో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలపై చర్చించాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా...
3 రాజధానుల బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం ఉదయం 11 గంటలకు...
నేడు తెలంగాణ, ఏపీ సీఎస్ల సమావేశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్లు) జనవరి 16, బుధవారం నాడు సమావేశం కానున్నారు. జనవరి 13న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమై...
అమరావతి ప్రాంత గ్రామాల్లో కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. అయితే ఆందోళనల నేపథ్యంలో ఏర్పడుతున్న ఉద్రిక్తపరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత...
ఖాజా టోల్ప్లాజా వద్ద నారాలోకేష్ అరెస్ట్
గుంటూరు జిల్లాలోని ఖాజా టోల్ప్లాజా వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ తో పాటుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును...
రాజధానిపై రాష్ట్రపతికి లేఖ రాసిన ప్రవాసాంధ్రులు
రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు 21 రోజులుగా ఆందోళనలు చేసున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు నుంచి అమరావతి రైతులకు మద్దతు లభించింది....
బోస్టన్ కమిటీ నివేదికపై మండిపడ్డ చంద్రబాబు
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై బోస్టన్ కమిటీ రాష్ట్రప్రభుత్వానికి...