Home Search
టీటీడీ - search results
If you're not happy with the results, please do another search
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత
టీడీపీ సీనియర్ నాయకురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి...
నవంబర్ 24న తిరుమలకు రానున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 24 వ తేదీన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్నారు. ఈ పర్యటనలో తిరుమల, తిరుచానూరు ఆలయాలను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
ఎస్వీబీసీ నూతన చైర్మన్ గా సాయికృష్ణ యాచేంద్ర నియామకం
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన చైర్మన్ గా రాజ కుటుంబీకుడు, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర నియమితులు అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,...
తిరుమలలో స్వామివారి దర్శనాలు ఆపండి – రమణ దీక్షితులు
తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు దర్శనాలు కొనసాగించడంపై ట్విటర్లో మరోసారి స్పందించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా కొన్ని వారాల పాటుగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలివేయాలని ముఖ్యమంత్రి వైఎస్...
వైస్సార్సీపీలో ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగింత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ముగ్గురు...
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నాడు భక్తులకు దర్శనం రద్దు
సూర్యగ్రహణం కారణంగా జూన్ 21, ఆదివారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తునట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు ప్రకటించింది. ఆదివారం ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.38...
జూన్ 11 నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం, మార్గదర్శకాలు విడుదల
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలకు పైగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో...
భక్తులకు శుభవార్త, తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలకు పైగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమలలో...
తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలకు పైగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తిరుమలలో...