Home Search
టీటీడీ - search results
If you're not happy with the results, please do another search
ఉద్యోగాల నుంచి తొలగించి ఆ 1400 మంది కార్మికుల పొట్ట కొట్టకండి – పవన్ కళ్యాణ్
తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) పనిచేస్తున్న 1400 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి పొట్ట కొట్టొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. "కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల వారు...
తిరుమల కొండపైకి లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు
ఫిబ్రవరి 24, ఆదివారం నాడు తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్ హౌస్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ...
శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 3, సోమవారం నాడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. శారద...
ఏపీ రాజ్భవన్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు చిన్నారులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా గవర్నర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు....
అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో రెండో రోజున అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరుగుతుంది. నాణ్యమైన బియ్యం సరఫరా, రాష్ట్రంలో ఉల్లి ధరలు, రాజధాని నిర్మాణం, వైఎస్ఆర్ రైతు భరోసా,...
డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 27, బుధవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై...
తిరుమల లడ్డు ధర పెంపు ప్రచారం అవాస్తవం – వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదం ధర పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో లడ్డు ధర పెంచారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు...
ఆర్టీసీ సమ్మె భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్షం భేటీ
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె గత 41 రోజులుగా కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో పలు అంశాలపై విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సమ్మె జరుగుతున్న తీరు, కార్మికుల ఆత్మహత్యలు, భవిష్యత్...
సరూర్నగర్ లో మొదలైన ‘సకల జనభేరి’ సభ
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 26 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 30, బుధవారం...