Home Search
తిరుమల - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీ జరిగింది. 17 మంది ఐపీఎస్ లను బదిలీచేస్తూ జూన్ 13, శనివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విజయవాడ పోలీస్ కమిషనర్...
టీటీడీ ఆస్తుల విక్రయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు – ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల విక్రయాలపై ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. టీటీడీ భూముల...
టీటీడీ భూముల అమ్మకం నిర్ణయంపై పవన్ కళ్యాణ్ స్పందన
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల విక్రయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. "దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఆస్తులు సమర్పించుకున్నారు. భక్తితో...
టీటీడీ నిర్ణయంపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మరోక కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్లో కలపాలని పాలకమండలి...
ఉద్యోగాల నుంచి తొలగించి ఆ 1400 మంది కార్మికుల పొట్ట కొట్టకండి – పవన్ కళ్యాణ్
తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) పనిచేస్తున్న 1400 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి పొట్ట కొట్టొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. "కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల వారు...
లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాకు రూ.కోటి విరాళం ప్రకటించిన టీటీడీ
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 3వ తేది వరకు...
ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ కు లేఖలు రాసిన కాంగ్రెస్ ఎంపీ కేవీపీ
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న...
రూ.3,309 కోట్ల వార్షిక బడ్జెట్కు టీటీడీ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఫిబ్రవరి 29, శనివారం నాడు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. 2020-2021 సంవత్సరానికి గాను రూ.3,309...
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం – ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశ నిర్మాణంలో భాగంగా మూడు కొత్త మార్గాలుకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు....
నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా...