Home Search
%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE - search results
If you're not happy with the results, please do another search
దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతోన్న కరోనా.. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,660 కేసులు నమోదు
భారత్లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. అయితే తాజాగా గత 24 గంటల వ్యవధిలో...
భారత్లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,178 కేసులు
భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. అయితే తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు 7వేలకు లోపే...
దేశంలో కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. 24 గంటల్లో కొత్తగా 11,692 మందికి కరోనా, 66 వేలు దాటిన యాక్టివ్...
భారతదేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో మరోసారి 11వేలకు పైగా...
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. మరోసారి 10వేలకు పైగా నమోదైన కొత్త కేసులు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపి కొనసాగుతోంది. గడిచిన రెండు వారాలుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కరోనా కేసులు సోమవారం నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో మంగళవారం మరింత తక్కువగా 8వేల...
దేశంలో తగ్గుముఖం పడుతోన్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో 7,633 కేసులు నమోదు
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపిలో కొంత తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 8 వేల...
ప్రముఖ నటుడు, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళికి కరోనా.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స
ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ కోసం పుణె వెళ్లిన ఆయన గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం...
భారత్లో మరోసారి కరోనా కలకలం.. 24 గంటల్లో 7 వేలకు పైగా కొత్త కేసులు నమోదు, 40 వేల...
భారతదేశంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదలతో ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కోవిడ్ కేసులు బుధవారం అమాంతం పెరిగాయి. ఏకంగా...
దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో 5,676 కోవిడ్-19 పాజిటివ్లు, 37వేలకు చేరిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన...
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో కొత్తగా 6155 మందికి కోవిడ్-19
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్బీబీ 1.16 రకం వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం...
దేశంలో మళ్ళీ వ్యాపిస్తోన్న కరోనా.. 24 గంటల్లో 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదు
భారత్లో కరోనా మళ్ళీ వ్యాపిస్తోంది. గత నాలుగో రోజులుగా వరుసగా మూడు వేలకు పైగానే నమోదైన కొత్త కేసులు బుధవారం మరింత పైకి ఎగబాకాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో నాలుగు వేలకు...