Home Search
తలసాని శ్రీనివాస్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు, థ్రిల్ సిటీలో ఘనంగా వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో అనేకచోట్ల పలు సేవా కార్యక్రమాలు మరియు వివిధ సాంస్కృతిక...
రేపు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు 69వ జన్మదిన వేడుకలను శుక్రవారం (ఫిబ్రవరి 17, 2023) ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ...
సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. 30 ఫైరింజన్లు, 70 ట్యాంకర్లతో మంటలు అదుపులోకి, ముగ్గురు గల్లంతు
సికింద్రాబాద్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాంగోపాల్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని నల్లగుట్ట ప్రాంతంలో గల ఒక స్పోర్ట్స్ సామగ్రి, కారు డెకర్స్ సామగ్రికి సంబంధించిన గోడౌన్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది....
గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్ల ప్రజలు ట్విట్టర్లో కోరితే చాలు, వారివద్దకే కంటివెలుగు సేవలు – మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం సనత్ నగర్ నియోజకవర్గం అమీర్పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సహా ఇతర ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, పలువురు జాతీయ నాయకులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ముఖ్యమంత్రులు కేసీఆర్, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తదితరులు...
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించిన పీఎం మోదీ
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15, ఆదివారం ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు'...
ఢిల్లీ మద్యం కుంభకోణం: ముగిసిన సీబీఐ విచారణ, సీఎం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని ఆమె నివాసంలో ఆదివారం ఉదయం 11 గంటలకు రాఘవేంద్ర వస్త నేతృత్వంలోని ఐదుగురు సీబీఐ...
నేడు తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ, పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం?
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈరోజు (నవంబర్ 12, శనివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రామగుండంలో జరిగే సభ నుంచి రాష్ట్రానికి సంబంధించిన రూ.9500 కోట్ల విలువైన...
నేటితో ముగియనున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం, రోడ్ షోల్లో పాల్గొనున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం నేటి సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్రావు,...
ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం...