Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
తిరిగి లాక్డౌన్ విధించే అవకాశం లేదు – మంత్రి సత్యేందర్ జైన్
ఢిల్లీలో మరోసారి పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తిరిగి లాక్డౌన్ విధించవచ్చని వస్తున్న వార్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. ఢిల్లీలో మళ్ళీ...
బీహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు బీహార్ రాజ్భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ నితీష్ కుమార్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. నితీష్...
దుబ్బాక ఉపఎన్నిక: పోలీసుల సోదాలు, సిద్ధిపేటలో హైడ్రామా
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ దుబ్బాక ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు...
వరద నష్టం అంచనాకై త్వరలో ఏపీకి రానున్న కేంద్ర బృందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల వలన ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలోనే ఏపీకి కేంద్ర...
మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోం శాఖ...
10,12 వ తరగతుల పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో లాక్డౌన్ సుదీర్ఘంగా అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలలో 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా పడింది. ఈ క్రమంలో పరీక్షల...
కేంద్రమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం, లాక్డౌన్ పై కీలక చర్చ
కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు మే 3వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ పొడిగింపు, భవిష్యత్ కార్యాచరణపై...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
మధ్యప్రదేశ్ సంక్షోభం – మోదీని కలిసిన జ్యోతిరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం అంచున నిలుచుంది. కొన్ని రోజుల క్రితం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి,...
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నిక
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా జనవరి 20, సోమవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు...