Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
నేడే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మనోహర్ లాల్ ఖట్టర్
అక్టోబర్ 27, ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. శనివారం నాడు బీజేపీ...
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం, దుష్యంత్ చౌతాలా మద్ధతు
హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించని సంగతి తెలిసిందే. మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 40, కాంగ్రెస్ 31, జేజేపీ 10, ఐఎన్ఎల్డీ 1, ఇతరులు 8...
ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 21 సోమవారం నాడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న...
ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్టోబర్ 15, సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె...
గాంధీ సంకల్ప్ యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నాయకులు గాంధీ సంకల్ప్ యాత్రను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో...
అమెజాన్ అతిపెద్ద ప్రాంగణం నేడే ప్రారంభం
ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ హైదరాబాద్ నగరంలోని నానక్రామ్గూడలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. పదిఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణంలో పది వేల మందికి పైగా ఉపాధి కల్పించేందుకు సౌకర్యాలు...
హైదరాబాద్ లో పోలీసులు అప్రమత్తం
జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. హోం మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే రాష్ట్రపతి రామ్...
ఆర్టికల్-370 వివరాలు
ఆగస్ట్ 5వ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేసింది. హోంశాఖ మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో...
ఆగస్ట్ లో బిజీ బిజీగా సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 1వ తేదీన తన కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్తున్నారు, నాలుగు రోజుల జెరూసలేం పర్యటన అనంతరం ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు....