Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 31 వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను...
దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని దేశీయ విమాన సర్వీసులను మార్చ్...
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తిస్థాయి లాక్డౌన్
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్ ప్రకటించాయి. 548 జిల్లాలతో కూడిన 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిస్థాయి లాక్డౌన్ దిశగా అడుగులేశాయి. ఉత్తరప్రదేశ్,...
నేడే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్సింగ్ ప్రమాణ స్వీకారం?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో బలపరీక్షకు ముందే మార్చ్ 20న ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం...
మార్చ్ 31 వరకు లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు – సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
దేశంలో 75 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం భారత్ లో కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటి వరకు ఇరవై రెండు రాష్ట్రాల్లో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ...
మార్చ్ 31 వరకు ఆంధ్రప్రదేశ్ లో లాక్డౌన్
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...
మార్చ్ 31 వరకు తెలంగాణ లాక్డౌన్ – సీఎం కేసీఆర్
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ కు ప్రజలంతా అద్భుతంగా స్పందించారని సీఎం కేసీఆర్ తెలిపారు....
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దాం – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ -19(కరోనా వైరస్) ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మార్చ్...
జనతా కర్ఫ్యూ: హైదరాబాద్ మెట్రో సేవలు బంద్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. జనతా కర్ఫ్యూ లో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు మెట్రో రైలు సేవలు...