Home Search
భారతదేశం - search results
If you're not happy with the results, please do another search
ఐరాసలో గాంధీ గొప్పతనం వివరించిన ప్రధాని మోదీ
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి (యుఎన్) లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీపై తన ఆలోచనలను పంచుకున్నారు. 'సమకాలీన ప్రపంచంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం'...
హౌడీ-మోదీ సమావేశంలో గర్జించిన మోదీ
టెక్సాస్లోని హ్యూస్టన్లో విశాలమైన ఎన్ఆర్జి స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమక్షంలో జరిగిన హౌడీ-మోదీ సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ కి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమానికి అమెరికా వ్యాప్తంగా...
ఒత్తిడిని అధిగమించడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వర్ వ్యాఖ్యలపై దుమారం
దేశంలో నిరుద్యోగంపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ శనివారం నాడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. దేశంలో ఉపాధి అవకాశాలకు కొదవలేదని, తగిన ఉద్యోగాలు ఉన్నాయని...
హిందీ భాష పై అమిత్ షా వ్యాఖ్యలతో దుమారం
బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం నాడు హిందీ దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం లేపాయి. అమిత్ షా హిందీ దివస్ శుభాకాంక్షలు తెలుపుతూ...
ఇస్రో కు దేశమంతా అండగా ఉంది- సీఎం జగన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగి చివరిలో చేజారిపోవడంతో దేశంలోని ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్...
కంటతడిపెట్టిన ఇస్రో ఛైర్మన్ శివన్, ఓదార్చిన మోడీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి క్షణాల వరకు సజావుగా సాగి చివరిలో చేజారిపోవడం దేశంలోని ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేస్తుంది. అనేక మంది శాస్త్రవేత్తలతో...
ఢిల్లీ వెళ్లిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 26 సోమవారం నాడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఉదయం 11 గంటలకు నక్సలిజం పై కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు....
జమ్మూ కశ్మీర్ పై జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 8, గురువారంరాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం లాంటి చరిత్రాత్మకమైన...
సుష్మా స్వరాజ్ కన్నుమూత
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కన్ను మూసారు. ఆగస్టు 6 మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తీవ్ర అస్వస్థత కు గురవడంతో కుటుంబ...