Home Search
నరేంద్ర మోదీ - search results
If you're not happy with the results, please do another search
డిసెంబర్ 5న ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్, జీ-20 సమ్మిట్ పై అఖిలపక్ష సమావేశానికి హాజరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 5న ఢిల్లీలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది భారత్లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు అన్ని...
ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ కీలక వ్యాఖ్యలు.. స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్పై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)...
భారత్ జోడో యాత్ర: మధ్యప్రదేశ్లో రాహుల్తో కలిసి యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికై అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా 'భారత్ జోడో యాత్ర' పేరుతో పాదయాత్ర చేపట్టి అనేక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-2022: బరిలో మొత్తం 1,621 మంది అభ్యర్థులు, విస్తృతంగా ప్రచారం
గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. గుజరాత్ లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గానూ మొదటి దశలో భాగంగా డిసెంబర్ 1న 89 అసెంబ్లీ స్థానాలకు, రెండో దశలో...
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రేపే ఒకే విడతలో 68 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు (నవంబర్ 12, శనివారం) ఒకే విడతలో 68 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా,...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మరియు...
దేశవ్యాప్తంగా రిజర్వేషన్లలో 50% పరిమితి ఎత్తేయాలి – బీహార్ సీఎం నితీశ్ కుమార్ డిమాండ్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశవ్యాప్తంగా రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం కోటాను సుప్రీంకోర్టు సమర్థించడంపై ఆయన మంగళవారం దీనిపై...
గుజరాత్ లో ఘోర ప్రమాదం, సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో 132 మంది మృతి
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికే 132 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర...
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్ - యూసీసీ) అమలు కోసం ఉన్నతస్థాయి కమిటీ...
అయోధ్య రామమందిరంలోకి 2024 జనవరి నుంచి భక్తులకు అనుమతి – శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్
అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరాన్ని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. రామమందిరంలోకి 2024 జనవరి నుంచి భక్తులకు అనుమతి ఉండనుంది. ఈ మేరకు శ్రీ...