Home Search
చంద్రబాబు - search results
If you're not happy with the results, please do another search
జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్, విజయవాడ సబ్జైలుకు తరలింపు
ఈఎస్ఐ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ (జీజీహెచ్) నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు డిశ్ఛార్జి చేశారు. అనంతరం...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినా వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. సమావేశాలకు...
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. "ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది...
మంగళగిరి టీడీపీ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు జారీ
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ లో జూమ్ యాప్ ద్వారా మహానాడు ను మే 27, 28 వ తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ పార్టీ నిర్ణయించిన...
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వివాదాలపై త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ
కృష్ణా జలాలకు సంబంధించి ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న...
కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రముఖులు
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత...
విజయసాయిరెడ్డి, కన్నాలక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం
వైసీపీ ఎంపీ, పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతుంది. ముందుగా దక్షిణ కొరియా నుంచి ఏపీ...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు...
టీడీపీ కార్యాలయంలో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నియంత్రణపై...