POPULAR NEWS
హైదరాబాద్కు రానున్న ప్రధాని మోదీ, భారత్ బయోటెక్ సందర్శన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 28, శనివారం నాడు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్” పేరుతో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే....
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో...
WORD CUP 2016
కరోనా నియంత్రణకై నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 19, గురువారం నాటికి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 16 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం నుండి ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 13 వరకు కొనసాగనున్నాయి. సెలవులను మినహాయించి 20 రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ రోజు ఉభయ సభలు ప్రారంభమైన...
మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 65 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా పలు పరిశ్రమల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు,...
WRC Rally Cup
అభిమాని శ్రీతేజ్తో అల్లు అర్జున్..నేనున్నానంటూ భరోసా
నిత్యం చాలా ప్రమాదాలు జరుగుతాయి. బాధితులుంటారు, బాధ్యులుంటారు. కానీ ఎక్కడా అల్లు అర్జున్ లాగ బాధితుల కోసం పరితపించే వ్యక్తులను చూడమేమో అన్పిస్తుంది నిన్న అల్లు అర్జున్ పరామర్శ తర్వాత. ఎందుకంటే ఆస్పత్రిలో...
వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుండి ప్రయాణికుల కార్లలో కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి: నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుల కార్లలో (M-1 కేటగిరీ) కనీసం 6 ఎయిర్ బ్యాగ్లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను...
జనవరి 18 నుంచి 24 వరకు జమ్మూ కశ్మీర్ లో కేంద్రమంత్రుల పర్యటన
ఆగస్టు 5, 2019న జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో పాటుగా జమ్మూ...
SPORT NEWS
- Advertisement -
CYCLING TOUR
సరదాగా కొన్న లాటరీ టికెట్కు రూ. 8 కోట్ల జాక్పాట్
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు అనుకోకుండా లక్ష్మీదేవి వచ్చి ఇంటి తలుపు కొడుతుంది. ఇంకొన్నిసార్లు కావాలని ఎదురుచూసినా.. మనవైపు కన్నెత్తి కూడా చూడదు. అలాంటి అనుకోని అదృష్టమే...
హైదరాబాద్ లో పోలీసులు అప్రమత్తం
జమ్మూ కశ్మీర్ కు ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. హోం మంత్రి అమిత్ షా ఆర్టికల్-370 బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే రాష్ట్రపతి రామ్...
ఏపీలో కరోనా తీవ్రత: ఒక్కరోజే 3963 కరోనా కేసులు, 52 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ తీవ్రత కొనసాగుతుంది. దీంతో గత ఐదు రోజుల నుంచి రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 3963...
‘‘గ్యారెంటీ’’గా గెలవాలని కాంగ్రెస్ తహతహ!
ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో.. ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ ఫార్ములాను ఇక దేశవ్యాప్తంగా ఉపయోగించాలనే యోచనతో ఉంది. యాత్రల ద్వారా రాహుల్ గాంధీ పార్టీలో జోష్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 32 పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 8, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,92,327...
TENNIS
అక్టోబర్ 1 న భేటీ కానున్న ఏపీ కేబినెట్, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 1, గురువారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో...
కరోనా బాధితులకు ‘హోమ్ ఐసోలేషన్ కిట్’ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో జూలై 12, ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,671 కి చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం...
- Advertisement -
LATEST ARTICLES
అమరావతి అజేయం.. అజరామరం – రాజధాని సంబరాల్లో సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ఉద్దండరాయునిపాలెంలో పర్యటించారు. సరిగ్గా పదేళ్ల క్రితం...
హెచ్-1బీ వీసా ఎంపిక పూర్తి చేసిన అమెరికా.. 85 వేల మందికి అవకాశం
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే ఐటీ నిపుణులకు మరియు భారతీయ విద్యార్థులకు కీలక అప్డేట్ లభించింది. 2027 ఆర్థిక సంవత్సరానికి (FY 2027) సంబంధించిన హెచ్-1బీ (H-1B) వీసా ఎంపిక ప్రక్రియను అమెరికా పౌరసత్వ,...
అమరావతికి చట్టబద్ధత.. రాజ్యసభలోనూ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక మరియు శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026'కు నేడు (ఏప్రిల్ 2, 2026) రాజ్యసభ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నిన్ననే...
తెలంగాణలో భారీగా పెరిగిన ‘మీసేవ’ ఛార్జీలు.. ఏ సర్టిఫికెట్కు ఎంతంటే?
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మీసేవ (MeSeva) కేంద్రాల్లో అందించే సేవల రుసుములను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఐటీ మరియు కమ్యూనికేషన్ల శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, కొత్త ఆర్థిక...
నాటో నుండి వైదొలుగుతాం.. కూటమి దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో (NATO) కూటమి నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించి ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. బ్రిటన్కు చెందిన 'ది టెలిగ్రాఫ్' పత్రికకు...
అమరావతికి చట్టబద్ధత.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం ఉదయం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకలగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే 'ఏపీ పునర్విభజన (సవరణ) బిల్లు-2026' లోక్సభలో భారీ...
మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ కోచింగ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు మరియు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం అమరావతిలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్, ఉన్నత విద్య...
అమరావతికి చట్టబద్ధత.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు జనసేనాని కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గర్వించదగ్గ క్షణమని, రాష్ట్ర...
దేశవ్యాప్తంగా జనగణన షురూ.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ స్వీయ వివరాలు నమోదు
భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'డిజిటల్ జనగణన-2027' (మొదటి దశ) ప్రక్రియకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన...
మరో మూడు వారాల్లో ఇరాన్ యుద్ధం ముగింపు.. అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం ముగింపుపై అత్యంత కీలకమైన మరియు ఆశాజనకమైన ప్రకటన చేశారు. గత కొన్ని వారాలుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరో రెండు మూడు వారాల్లోనే...











































































