Home Search
ఆందోళన - search results
If you're not happy with the results, please do another search
ఆందోళనకరం .. ప్రచారపర్వం.. !
పార్లమెంట్ ఎన్నికల వేళ.. అధికార, విపక్ష పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే.. ప్రచార తీరులో మార్పు కనిపిస్తోంది. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనే ధోరణి ఉంటోంది. మాకు కాకుండా ప్రత్యర్థి పార్టీకి...
భయం.. ఆందోళనను ఎలా అధిగమించాలి..?
మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ అందరికీ సుపరిచితమే. తన ప్రసంగాలతో అందరిలో మనోధైర్యాన్ని నింపుతుంటారు. అయితే ఇప్పుడు ఎన్నో మోటివేషనల్ వీడియోలు చేసి వీరేంద్ర నాథ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్...
పల్లెటూళ్లలోనూ పెరుగుతోన్న కాలుష్యం.. పర్యావరణ వేత్తల ఆందోళన
ఒకప్పుడు పట్ణణాల్లో మాత్రమే వినిపించే కాలుష్యం మాట ఇప్పుడు పల్లెటూళ్లలోనూ కాలుష్యకోరలు (polluters) చాస్తోంది. పల్లెలు కూడా పట్టణ అభివృద్ధిని చూసి ఆ పద్ధతులు ఫాలో అవడం వల్ల పల్లెటూరిలో పొల్యూషన్ పెరిగిపోతుందని...
స్థానిక సంస్థలకు నిధుల కొరత, సర్పంచుల ఆందోళన అడ్డగింతపై విమర్శలు
కేంద్రం నుంచి స్థానిక సంస్థల కోసం వస్తున్న ఆర్థిక సంఘం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. దాంతో అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న పంచాయతీలకు ఇది పెద్ద శాపంగా మారింది....
రెజ్లర్ల ఆందోళనకు యోగా గురువు బాబా రామ్దేవ్ మద్దతు.. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న భారత రెజ్లర్లకు అనుకోని ప్రముఖ వ్యక్తి నుంచి అనూహ్య మద్దతు లభించింది. జంతర్ మంతర్ వేదికగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్పై...
జంతర్ మంతర్ వద్దకు వచ్చిన ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష.. ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు పరామర్శ
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్కు చేరుకున్నారు. అక్కడ గత 11 రోజులుగా ఆందోళన చేస్తున్న భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా...
రైతులెవరూ ఆందోళన చెందొద్దు, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది – మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి అకాల వర్షాల నేపథ్యంలో.. పొలాల్లో తడిసిన ధాన్యం కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు ఆదేశాలు జారీ...
జంతర్ మంతర్ వద్దకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. మహిళా రెజ్లర్ల ఆందోళనకు సంఘీభావం
ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరియు ఇతర ఉన్నతాధికారులు కొందరు మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ...
కరోనా పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమీక్షా సమావేశం, ఆందోళన వద్దని ప్రజలకు విజ్ఞప్తి
దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కరోనా పరిస్థితులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితినైనా...
టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై యువకులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు, మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్రంలోని యువకులు, విద్యార్థులు టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ మరొకసారి విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ కన్నా...