Home Search
ఉభయ గోదావరి - search results
If you're not happy with the results, please do another search
ఉభయ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార , ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాలలో దూకుడు పెంచాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చేస్తున్నారు....
ఉభయగోదావరి జిల్లాలపై పవన్ ఫోకస్
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుసగా మూడురోజుల పాటు పర్యటించారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారని చెబుతున్న కాకినాడ సిటీతో...
గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటన
ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకేనేమో జనసేన అధినేత ఫోకస్ ఎక్కువగా భీమవరం , విశాఖ వైపే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు స్థానాలలో గతంలో పోటీ చేసి...
త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ పావులు
ఏపీలో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తూ దూసుకుపోతున్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, కూటమి క్యాండిడేట్ల గెలుపుపై పవన్...
కదన రంగంలోకి పవన్ కళ్యాణ్
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ఇప్పటికే వైసీపీ,టీడీపీలు తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇటు అధికార వైసీపీ అధినేత.. ఏపీ సీఎం జగన్ సిద్ధం అంటూ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. అటు...
వైసీపీ,టీడీపీ, జనసేనలో ముద్రగడ ఎవరివైపు
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కాపు నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ...
సంక్రాంతి తర్వాతే టీడీపీ-జనసేన జాబితా
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి 35 అసెంబ్లీ స్థానాలకు.. 3...
అలా ఉంటది మరి పులసతోని అంటున్న గోదారోళ్లు
పుస్తెలు అమ్మి అయినా సరే.. పులస తినాలనే సామెత ఏపీలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్. తొలకరి వానల తర్వాత గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు వచ్చేస్తాయి....
నేటినుంచి టీడీపీ మహానాడు.. 21 తీర్మానాలపై చర్చ, ఆమోదం, 50 వేల మంది హాజరయ్యే అవకాశం
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండు రోజుల 'మహానాడు' కార్యక్రమం రాజమహేంద్రవరంలో నేటినుంచి (శనివారం, మే 27, 2023)ప్రారంభం అవుతోంది. నగర శివార్లలోని వేమగిరి వద్ద ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టిన...
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడతా – టీడీపీ అధినేత చంద్రబాబు
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడతానని ప్రకటించారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఆయన...