Home Search
ఎడ్యుకేషనల్ - search results
If you're not happy with the results, please do another search
కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు...
ఏపీ విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో కీలక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యా రంగంపై గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రస్తుతం అమలవుతున్న విద్యా విధానంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. గత...
35ఏళ్లకే పార్లమెంట్లో అడుగుపెడతారా?
విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా ప్రజలకు తెలుసు. ఆ తర్వాత సినీ నటుడు బాలకృష్ణకు అల్లుడుగానూ తెలుసు. గీతం ఎడ్యుకేషనల్...
యూపీఐ పేమెంట్ చేసేముందు ఇవి తెలుసుకోండి..
ఒకప్పుడు బ్యాంకులకు, ఏటీఎమ్లకు వెళ్లి మనీ డ్రా చేసుకుని మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టేవారు. ఏం కొనాలన్నా కూడా డబ్బులతోనే పని. కానీ ఇప్పుడు లక్షల్లో బంగారం కొనాలన్నా.. పది రూపాయల చాయ్...
పాఠ్య పుస్తకాల్లో కూడా ఇండియా స్ధానంలో భారత్ పేరు
ఇప్పటి వరకూ భారతదేశాన్ని ఇండియాగా పిలుచుకునేవారు. అయితే ఈ పేరును భారత్గా మార్చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ, జాతీయ వేదికలపై వాడేస్తోంది. ఇండియా పేరును భారత్గా అభివర్ణిస్తూ అన్ని చోట్లా...
‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామి
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామికి దేశ అత్యున్నత మూడో పురస్కారమైన 'పద్మభూషణ్' అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది...
వీటీజీసెట్-2023 ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు మార్చి 20 వరకు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే వీటీజీసెట్-2023 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) దరఖాస్తు గడువును మార్చి 20వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా ఈ ప్రవేశ...
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియపై సీఎస్ శాంతి కుమారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
రాష్ట్రంలో జరుగుతున్న వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డాష్ బోర్డు ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి...
తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్స్ లో రేపటినుంచే ఒంటిపూట బడులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి (మార్చి 15, బుధవారం) ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వేసవికాలం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో పెరగుతున్న ఎండల...
వీటీజీసెట్-2023 ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే వీటీజీసెట్-2023 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) దరఖాస్తు గడువును పొడిగించారు. గతంలో ఈ ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తుల...