Home Search
ఎల్బీస్టేడియం - search results
If you're not happy with the results, please do another search
ఈనెల 21న ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ విందు, తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం: మంత్రి కొప్పుల
రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎస్ఆర్ గార్డెన్...
నేడే ఎల్బీస్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు, హాజరుకానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8 నుండి జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల యొక్క ముగింపు వేడుకలు నేడు (ఆగస్టు 22, సోమవారం) ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలనుండి ప్రారంభమయ్యే...
ఎల్బీస్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8 నుండి జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల యొక్క ముగింపు వేడుకలు ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో చేస్తున్న...
ఎల్బీస్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు, హాజరైన సీఎం కేసీఆర్
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమయిన ఈ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ
పవిత్ర రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 29 సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందును నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
గ్రేటర్ పోరు: ఎల్బీస్టేడియంలో నవంబర్ 28 న సీఎం కేసీఆర్ బహిరంగ సభ
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ నగరంలో రోడ్ షోలు నిర్వహిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్...
మోదీ మురిపించారు..
బీజేపీ బీసీ కార్డును హైలెట్ చేయడానికి తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంతో బాగానే మురిపించారు. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బీసీ నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించడం దేశ చరిత్రలోనే...
ప్రధాని సభతో పరిస్థితి మారేనా?
ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో రెండు రోజుల తేడాలోనే రెండు సార్లు తెలంగాణలో పర్యటించారు. ఏకంగా 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. వాటితో తెలంగాణ దశ, దిశ మారిపోతుందని,...
ఏప్రిల్ 29న ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఏప్రిల్ 29, శుక్రవారం సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో...
నేడు ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు, పాల్గొననున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో నేడు సాయంత్రం (డిసెంబర్ 21, మంగళవారం) తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కిస్మస్ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య...