Home Search
ఏపీ మంత్రి అమర్నాథ్ - search results
If you're not happy with the results, please do another search
దావోస్ సదస్సుకు ఏపీకి ఆహ్వానంపై వివరణ ఇచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్
స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర ప్రతినిధులు ఎవరూ హాజరుకాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా...
ఏపీలో వచ్చే ఎన్నికల్లోగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టొచ్చు – మంత్రి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మూడు రాజధానులపై స్పందించిన ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలోగా వాటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన...
దావోస్లో స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించాం, మున్ముందు ఏపీకి మరిన్ని పెట్టుబడులు – మంత్రి అమర్నాథ్
దావోస్లో స్టార్టప్ కంపెనీలతో ప్రత్యేక మీటప్ నిర్వహించామని, మున్ముందు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి...
ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు, అందుబాటులో 69వేల ఎకరాల పారిశ్రామిక భూములు – మంత్రి అమర్నాథ్
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అవసరమైన భూములు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
ఏపీలో గూడు లేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టిస్తున్నాం, జనసేనాని తెలుసుకుని మాట్లాడాలి – మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తాడేపల్లిలో ఆయన మరో మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు....
రాష్ట్రం నుంచి వెళ్లిన అమర్నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలి, సీఎం జగన్ ఆదేశాలు
అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరద పోటెత్తడంతో పవిత్ర అమర్నాథ్ యాత్రలో గుహ సమీపంలో ఉన్న భక్తుల గుడారాలు/టెంట్లు కొట్టుకుపోయాయి. ఊహించని ఈ పరిణామంతో భక్తులు భయభ్రాంతులకు...
దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్.. నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పందం
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ చేరుకున్నారు. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. సీఎం హోదాలో జగన్...
ఏపీలో కొత్త కేబినెట్ : ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటల నుంచి మంత్రుల...
చంద్రబాబు ఆరోగ్యం.. అనుమానాలు.. రాజకీయాలు..
"భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారు. ఎన్నడూ ఏ తప్పూ చేయని 73 ఏళ్ల చంద్రబాబు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ,...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....