Home Search
ఒలింపిక్స్ - search results
If you're not happy with the results, please do another search
ఒలింపిక్స్లో మళ్లీ చోటు దక్కించుకున్న క్రికెట్
2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్లో.. క్రికెట్ భాగం కానుంది. లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్లో ఈసారి క్రికెట్ను ప్రవేశపెట్టాలనే నిర్వాహకుల ప్రతిపాదనను ఐసీసీ అంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు తాజాగా ఆమోదించారు....
టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న పీవీ సింధు, రజనీ, సాయిరాజ్లను సన్మానించిన ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశం తరపున టోక్యో ఒలింపిక్స్-2020లో పాల్గొన్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు), ఆర్.సాత్విక్ సాయిరాజ్ మరియు హాకీ క్రీడాకారిణి రజనీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్...
ముగిసిన టోక్యో ఒలింపిక్స్, 7 పతకాలతో 48వ స్థానంలో భారత్
టోక్యో ఒలింపిక్స్-2020 ఆగస్టు 8, ఆదివారం నాడు ముగిశాయి. జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23న ప్రారంభమైన ఒలింపిక్స్ క్రీడలు 17 రోజుల పాటుగా ప్రపంచానికి అద్భుతమైన కనువిందు అందించాయి. ఈ...
టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు బీసీసీఐ నగదు నజరానా
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈసారి ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం ఏడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో...
టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా సంచలనం, జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం కైవసం
టోక్యో ఒలింపిక్స్-2020 జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా సంచలనం సృష్టించాడు. శనివారం సాయంత్రం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలోనే 87.58 మీటర్ల...
టోక్యో ఒలింపిక్స్ : సెమీస్ కు దూసుకెళ్లిన భారత్ రెజ్లర్ భజరంగ్ పూనియా
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత రెజ్లింగ్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శన కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం జరిగిన పోటీల్లో భారత్ రెజ్లర్ భజరంగ్ పూనియా సంచలన విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లాడు. ఒలింపిక్ పతకం సాధించేందుకు...
టోక్యో ఒలింపిక్స్ : సెమీస్ దూసుకెళ్లిన భారత్ రెజ్లర్లు రవికుమార్ దహియా, దీపక్ పునియా
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత రెజ్లింగ్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బుధవారం ఉదయం జరిగిన పోటీల్లో భారత్ రెజ్లర్లు రవికుమార్ దహియా, దీపక్ పునియా సంచలన విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లారు. పతకం సాధించేందుకు...
టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధు సంచలనం, కాంస్యం పతకం కైవసం
టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆదివారం సాయంత్రం...
13 ఏళ్లకే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న జపాన్ అమ్మాయి
జపాన్కు చెందిన 13ఏళ్ల అమ్మాయి మోమిజి నిషియా టోక్యో ఒలింపిక్స్-2020 లో రికార్డ్ సృష్టించింది. అత్యంత చిన్న వయసులోనే వ్యక్తిగత గోల్డ్ మెడల్ గెలిచిన ఒలింపిక్ ఛాంపియన్లలో ఒకరిగా నిలిచింది. సోమవారం జరిగిన...
రేపే ఘనంగా టోక్యో ఒలింపిక్స్-2020 ప్రారంభం
జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. ఒలింపిక్స్ మహా క్రీడా సంబరం రేపు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ...