Home Search
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై బీజేపీ అధిష్టానం ఆరా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంలో నిన్న అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య కరీంనగర్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్టు...
తెలంగాణలో నిర్మించే జాతీయ రహదారులకు భూసేకరణ ప్రక్రియపై సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
కేంద్ర ప్రభుత్వం "భారతమాల పరియోజన" కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి, ఆయా రహదారుల...
సంగీత నాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రానికి 10 ఎకరాల భూమి కేటాయించాలని సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప, విభిన్న సంస్కృతులను పెద్ద...
రూ.400 కోట్లతో బేగంపేటలో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో కానుక అందించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. రూ.400 కోట్లతో హైదరాబాద్...
నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీ.. తాజా పరిణామాలపై...
తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీకి ఢిల్లీ నుంచి పిలు అందింది. ఈ మేరకు వారు మంగళవారం బీజేపీ అగ్రనేత మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక...
యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో వరంగల్కు చోటు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరం యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో చేరిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ మహత్తర...
అధికారికంగా విమోచన దినోత్సవం, హాజరుకావాలని సీఎం కేసీఆర్ సహా ముగ్గురు సీఎంలకు కిషన్ రెడ్డి లేఖ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్...
కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం, సభకు అమిత్ షా హాజరు?
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్...
తెలంగాణలో ధాన్యం, బియ్యం సేకరణకు కేంద్రం సిద్ధం, వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం, బియ్యం సేకరణకు సిద్ధం అని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. కాగా ధాన్యం సేకరణలో అవకతవకల ఆరోపణలు, మిల్లుల్లో ఎఫ్సీఐ...
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జూన్ 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు న్యూఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఈ మేరకు సాంస్కృతిక...