Home Search
కేవైసీ - search results
If you're not happy with the results, please do another search
కేవైసీ స్టేటస్ కోసం ఏ వెబ్ సైట్ ఏంటి?
ఫాస్టాగ్ విషయంలో నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్లను త్వరలో డీయాక్టివేట్ చేస్తామని స్పష్టం చేసింది .కేవైసీ...
పీఎం-కిసాన్ ఖాతా ఈ-కేవైసీని పూర్తిచేసేందుకు ఆగస్టు 31 వరకు గడువు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క నగదు పొందేందుకు లబ్ధిదారులైన రైతులకు కేంద్రప్రభుత్వం 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ-కేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఈ-కేవైసీ పూర్తిచేసేందుకు...
పీఎం-కిసాన్ పై కేంద్రం కీలక నిర్ణయం, ఈ-కేవైసీ గడువు జూలై 31 వరకు పొడిగింపు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క నగదు పొందేందుకు లబ్ధిదారులైన రైతులకు కేంద్రప్రభుత్వం 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ-కేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఈ-కేవైసీ పూర్తిచేసేందుకు...
రేషన్ కార్డుల ఈ-కేవైసీ: గ్రామ, వార్డు వాలంటీర్స్, రేషన్ డీలర్ల వద్ద కూడా నమోదు
రేషన్ కార్డుల ఈ-కేవైసీ నమోదు గ్రామ/వార్డు వాలంటీర్ వద్ద కూడా చేయించుకోవచ్చని, అందరూ ఆధార్ కేంద్రాలకు క్యూ కట్టాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కమీషనర్ కోన శశిధర్ తెలిపారు....
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం తీర్పుతో ఎవరికి ఇబ్బంది?
ఎలక్టోరల్ బాండ్లపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని.. వాటిని రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రో కోకు దారితీస్తుందని...
లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?
కేవైసీ ఇంకా పూర్తి చేయని ఫాస్టాగ్లు.. జనవరి 31, 2024 తర్వాత డీయాక్టివేట్ అవడం కానీ బ్లాక్ అవడం కానీ జరుగుతాయని ఎన్హెచ్ఏఐ ప్రకటించింది.ఫాస్టాగ్ల ద్వారా టోల్ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తోన్న...
ఆ ఇబ్బందులు రాకుండా ఇలా చేయండి..
చాలా మంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను మెయిన్టెయిన్ చేస్తున్నారు. అయితే వాటిల్లో ఏదో ఒకటి, రెండు మాత్రమే వాడుతూ మిగిలిన వాటిని పక్కన పెట్టేస్తున్నారు. దీనివల్ల కొంత కాలానికి అలాంటి...
లాకర్ల గురించి లోకల్ సర్కిల్స్ సర్వే ఏం చెబుతోంది?
బ్యాంక్ లాకర్ అద్దెలను ఆర్బీఐ భారీగా పెంచుతుండటంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బాధ్యతలు-హక్కులను వివరిస్తూ గతంలో రూపొందించిన లాకర్ ఒప్పందాలను మళ్లీ కొత్తగా చేసుకోవాల్సి రావడం, చివరకు కేవైసీ...
రేపే పీఎం కిసాన్ 11వ విడత నిధులు విడుదల, ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు జమ
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క పదకొండవ విడత నిధులు రేపు (మే 31, మంగళవారం) విడుదల కానున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లాలో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర...
ఏపీలో ధాన్యం అమ్మిన రైతులకు రేపటి నుంచి నగదు చెల్లింపులు చేస్తాం – మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ మేరకు ఇటీవల ధాన్యం అమ్మిన రైతులకు రేపటి నుంచి నగదు చెల్లింపులు చేస్తామని ఏపీ పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి నాగేశ్వర్ రావు...