Home Search
కేసీ వేణుగోపాల్ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీని ఢీ కొట్టండి ఇలా.. కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణ
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో విజయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, అయోధ్య నిర్మాణం.. ఈ అంశాలన్నీ ఆ పార్టీకి...
రాహుల్ జోడోయాత్ర మళ్లీ ప్రారంభం..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అన్ని వర్గాల నుంచి ఇప్పుడు అంత క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం రాహుల్ భారత్ జోడోయాత్ర అంటే ఎవరూ కాదనలేరు. రాహుల్ ఎలా ఉంటారో అలాగే ప్రజల...
ఒక్కరోజే 78 మంది ఎంపీల సస్పెన్షన్
పార్లమెంట్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి అలజడి సృష్టించిన ఘటన దేశాన్నే కుదిపేసింది. అత్యంత కుట్టుదిట్టమైన భద్రత నడుమ ఆగంతకులు లోక్సభలోకి వెళ్లి టియర్ గ్యాస్ లీక్ చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు...
కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనంలో బిగ్ ట్విస్ట్..
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్లో చేరికపై మరో ట్విస్టు చోటు చేసుకుంది. కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసేందుకు షర్మిల అంగీకరించారు. కాంగ్రెస్ షరతులకు ఆమోదం తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ...
జనవరి 26 నుంచి కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ ప్రారంభం, లోగో విడుదల చేసిన నేతలు
కాంగ్రెస్ పార్టీ జనవరి 26వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 'హాత్ సే హాత్ జోడో అభియాన్' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో శనివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో హాత్ సే హాత్...
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ
భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దీనిపై ప్రధాని...
నేషనల్ హెరాల్డ్ కేసు: మరోసారి ఈడీ విచారణకు హాజరయిన సోనియా గాంధీ, నిరసనగా రోడ్డుపై బైఠాయించిన రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంగళవారం మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. మనీలాండరింగ్కు సంబంధించిన కేసులో ఈడీ సోనియాను ప్రశ్నించనుండటం ఇది రెండోసారి. జూలై 21వ తేదీన తొలిసారి...
తెలంగాణలో నేటి నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ‘చింతన్ శిబిర్’ కార్యక్రమం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రెండు రోజుల రాష్ట్ర స్థాయి 'చింతన్ శిబిర్' కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క...
ఏఐసీసీ కీలక కమిటీ ఏర్పాటు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి చోటు
జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల విషయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయస్థాయి సమస్యలపై పోరాటాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు...
కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర, పోలీసుల అదుపులో ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు గురువారం నాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు. రాష్ట్రపతి...