Home Search
జగన్ యాత్ర - search results
If you're not happy with the results, please do another search
సీఎం జగన్ బస్సు యాత్రపై ఆగని కామెంట్లు
ఐదేళ్ల అరాచక పాలనలో దోచుకున్నది సరిపోక.. మరో ఐదేళ్లు దోచుకోవడానికి సిద్ధమంటూ వైసీపీ అధినేత సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నారా అన్న కౌంటర్లు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. వైసీపీ...
డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానని నాడు పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లోని పొదుపు సంఘాల (డ్వాక్రా) మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మూడో విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందజేశారు. ఈ మేరకు శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో...
పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలే వైసీపీ మేనిఫెస్టో – సీఎం జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ నాలుగేళ్ల వేడుకల్లో...
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు 'ప్రజా సంకల్ప యాత్ర' పేరుతో చేసిన పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ...
జీవో 1 లాంటివి గతంలో ఉండి ఉంటే సీఎం జగన్ పాదయాత్ర చేసేవారా? – పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై సభలకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని, అలాగే మున్సిపల్, పంచాయతీ...
రాష్ట్రం నుంచి వెళ్లిన అమర్నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలి, సీఎం జగన్ ఆదేశాలు
అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరద పోటెత్తడంతో పవిత్ర అమర్నాథ్ యాత్రలో గుహ సమీపంలో ఉన్న భక్తుల గుడారాలు/టెంట్లు కొట్టుకుపోయాయి. ఊహించని ఈ పరిణామంతో భక్తులు భయభ్రాంతులకు...
ప్రజా సంకల్ప పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తి, సీఎం వైఎస్ జగన్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి నేటితో (నవంబర్ 6, 2021) నాలుగేళ్ళు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప పాదయాత్రపై సీఎం వైఎస్ జగన్...
వై.ఎస్ జగన్ పాదయాత్రపై రాసిన జయహో పుస్తకావిష్కరణ
ప్రజాసంకల్పయాత్ర పై సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి రాసిన ' జయహో ' పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆగస్టు 12, సోమవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు...
యాత్ర డే : దాడి తర్వాత.. ఎలా సాగుతుంది..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రపై అంతటా ఉత్కంఠ ఏర్పడింది. రాయి దాడి అనంతరం.. ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసుకున్న జగన్ 15వ రోజు...
పవన్ కళ్యాణ్ను ఓ రేంజ్లో టార్గెట్ చేసిన జగన్
ఎప్పుడయితే పిఠాపురంలో తాను ఎమ్మెల్యేగా నిలబడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారో.. అప్పుడే పిఠాపురం నియోజకవర్గం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే...అధికార...
ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధం
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో.. సీఎం వైఎస్ జగన్ ప్రచారాలకు రంగం సిద్దం చేశారు. ఎన్నికల క్యాంపయిన్లో భాగంగా జిల్లాల పర్యటనలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఈ ఎన్నికల కోసం...