Home Search
తిరుపతి రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
తిరుపతిలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగరబత్తుల 2వ యూనిట్ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలోని ఎస్వీ గోశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర్బత్తీల తయారీ రెండో యూనిట్ను ప్రారంభించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా రెండోసారిబాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం 9:45 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం...
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి మరోసారి నియమించబడ్డారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక టీటీడీలో ఇతర సభ్యులను త్వరలో...
చంద్రగిరి, తిరుపతిలో హీటెక్కిన రాజకీయాలు
ఏపీలో త్వరలో రానున్న ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలలో ఎమ్మెల్యే సీటును దక్కించుకోవడానికి అధికార, ప్రతిపక్షల పార్టీలు ఆ ప్రాంతాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని...
తిరుపతిని రాజధాని చెయ్యాలి: చింతా మోహన్
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ రాజధానిని అమరావతికి మార్చింది. కానీ రాజధాని పనులు పూర్తికాకముందే ఏపీలో టీడీపీ గద్దె దిగిపోయి.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది....
లోక్ సభ బరిలోకి రేవంత్ రెడ్డి సోదరులు
మరికొద్దిరోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన గులాబీ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనైనా తమ హవా...
శ్రీవారి సన్నిధిలో రూ.124 కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి.. శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి సన్నిధిలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆవరణలో దీనికి శంకుస్థాపన చేశారు. ఈ...
సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు.. తెలంగాణ అమ్మాయి ఉమా హారతికి 3, తిరుపతికి చెందిన పవన్ దత్తాకు 22...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 933 మంది ఎంపిక కాగా.. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్...
ఇకపై శ్రీవారి నైవేద్యం, అన్నప్రసాదం సహా లడ్డూ తయారీలో సేంద్రీయ ఉత్పత్తుల వినియోగం – టీటీడీ చైర్మన్ వైవీ...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి స్వామివారి సేవలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం తిరుమలలో పాలక మండలి సమావేశం...
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్...