Home Search
తెలుగుదేశం నాయకులు - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ఎన్నికల్లో ఎవరి ‘బొమ్మ’ హిట్టవుద్దో..! సినిమా ప్రమోషన్లలో నాయకులు
ఏదో సినిమాలో చెప్పినట్టు.. సమాజంపై సినిమా ప్రభావం బాగానే ఉంది. సినిమా అనేది సామాన్యుడి వినోదం. పేద, గొప్ప అనే తేడా లేకుండా.. సినిమాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అరచేతిలో ప్రపంచం ఉన్నా.....
పవన్ ను ఓడించేందుకు కుట్ర.. ఇదే నిదర్శనం..!
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అక్కడి నుంచి జనసేనాని పవన్కల్యాణ్ పోటీ చేస్తారని ప్రకటించినప్పటి నుంచీ ఉత్కంఠను రేపుతున్నాయి. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు చోట్లా పోటీ...
ప్రత్తిపాడు.. క”న్నీటి”గోడు..!
ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అసమర్థత.. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడువాసులకు శాపంగా మారాయి. కనీస అవసరమైన తాగునీటికీ, సాగునీటికీ కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్రిటిషు పాలనలో పన్నుల నిరాకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది.. ప్రత్తిపాడు...
పెమ్మసాని – నారా లోకేశ్.. జనాన్ని వదలని నేతలు – ఓడినా ఒకరు.. టికెట్ రాకపోయినా మరొకరు..
ఆ ఇద్దరూ నిస్వార్థ నాయకులే. అందుకే అధికారం లేకపోయినా ప్రజలకు దూరం కాలేదు. ప్రజాసేవను వదలలేదు. సొంత పనులకే పరిమితం కాలేదు. తమను నమ్ముకున్న జనం కోసం ఏదో రూపంలో సేవ చేస్తూనే...
జగన్ ఉత్తరాంధ్ర పర్యటన అనంతరం..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో తెలుగుదేశం కూటమి, అధికార పార్టీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఎత్తులకు పై ఎత్తులతో అన్ని పార్టీలూ రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత కూడా కూటమిలో...
జగన్ సంకల్పం నెరవేరేనా?
చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఫోకస్ చేశారు. గత ఎన్నికల్లో లోకేశ్ ను ఓడించిన...
ఈ పొత్తూ.. జగన్ ను చిత్తు చేసేందుకేనా?
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ను గద్ది దించేందుకు రాజకీయ శక్తులన్నీ ఏకం అవుతున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ మూడు పార్టీలూ అదే లక్ష్యంగాతో కలిసి.. లక్ష్యసాధనలో ముందుకు సాగుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి...
పింఛన్.. తెలుగుదేశానికి టెన్షన్..!
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అన్నది తెలుగుదేశం కూటమికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల పాత్రపై తొలి నుంచీ...
పెమ్మసానికి జై కొడుతున్న అన్ని వర్గాల ప్రజలు
రాజకీయం అనే చదరంగంలో ఒకప్పుడు ప్రజలే పావుగా మారేవారు. ఎన్నికల సమయంలో నాయకులు చెప్పే మాటలు విని పొంగిపోయేవారు. నెత్తిన చేయి వేసి నిమురుతుంటే మురిసిపోయేవారు. “నేను విన్నాను.. నేను ఉన్నాను” అంటే...
అమరావతీ.. ఏమిటీ గతి! అధికార వైషమ్యాలకు బలి!!
నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ రాజధానిగా అమరావతిని ఆమోదించారు. ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దిన చంద్రబాబునాయుడి సమర్థతపై నమ్మకంతో అమరావతి కోసం ఏకంగా.. 34 వేల ఎకరాలను...