Home Search
ధూళిపాళ్ల నరేంద్ర - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పరిధిలోని అనుమర్లపూడిలో సోమవారం పోలీసులు నరేంద్రను అరెస్ట్ చేశారు. అయితే, గ్రామంలో అక్రమంగా మట్టిని...
సంగం డెయిరీ కేసు : టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు
సంగం డెయిరీలో అక్రమాలు కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏప్రిల్ 23న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ధూళిపాళ్ల...
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్, ఆసుపత్రికి తరలింపు
సంగం డెయిరీలో అక్రమాలు కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ లో ఉన్న ఆయనకు కరోనా...
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను శుక్రవారం నాడు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. దూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్ గా...
కిలా(రి)డి దోపీడీని చూడండయ్యా..!.. కళ్లారా చూపించిన పెమ్మసాని!
గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.. సంచలనాలకు నాందిగా మారుతున్నారు.. ప్రత్యర్థుల అవినీతిని తవ్వి తీస్తున్నారు. ప్రజలకు, ప్రపంచానికి కళ్లారా చూపిస్తున్నారు.. ప్రధానంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న...
టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా ఇదే..
పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచేశాయి. తమ గెలుపు గుర్రాలను రంగంలోకి దించేశాయి. జనసేన ఈసారి 24 అసెంబ్లీ.. మూడు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగిలిన స్థానాల్లో...
జిల్లాల వారిగా కేండిడేట్స్ లిస్ట్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఇప్పటికే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుందోనని చర్చలు షురూ అయిపోయారు. ఓ వైపు...
మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి.. 144 సెక్షన్ విధింపు, స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం సాయంత్రం మాచర్లలో ప్రతిపక్ష పార్టీ చేపట్టిన “ఇదేం ఖర్మ రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ర్యాలీలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
ఏపీలో కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు
దేశవ్యాప్తంగా సోమవారం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్-1లో పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే...
మే 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు, 16 కమిటీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ మే 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ జయంతి (మే 28) సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని పార్టీ...