Home Search
నిజామాబాద్ - search results
If you're not happy with the results, please do another search
నిజామాబాద్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో దిల్ రాజ్ పోటీ..?
సినీ నిర్మాత దిల్ రాజ్.. కొద్దిరోజులుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దిల్ రాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. కానీ ఎన్నికలొచ్చే...
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిజామాబాద్లో ఐటీ హబ్ను త్వరలోనే ప్రారంభిస్తాం – ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్లో రూ. 50 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న ఐటీ హబ్ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శనివారం నిజామాబాద్లో పర్యటించిన ఆమె, మరికొన్ని రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకోనున్న...
నిజామాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన, ఇందూరు కళా భారతి ఆడిటోరియానికి శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నిజామాబాద్ పట్టణంలో పర్యటించారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి...
నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండల్లో వరుసగా ఐటీ హబ్లు ప్రారంభం: మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో ఐటీ హబ్ ల ఏర్పాటుపై...
మున్సిపల్ శాఖ చేపట్టిన పనులు, నిజామాబాద్ నగర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల సమీక్ష, దానితో పాటు నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం...
నేడు నిజామాబాద్లో ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, లబ్ధిదారులతో కలిసి భోజనం
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్లో 'ఆసరా' పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి లబ్ధిదారులకు ఆసరా...
నిజామాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిజామాబాద్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన...
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్, దాడిపై ఆరా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ఫోన్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో ఎంపీ అర్వింద్ పర్యటన సందర్భంగా ఆయనపై దాడి జరిగిన సంగతి...
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ...
నిజామాబాద్ లో గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురు మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు పుష్కరఘాట్ వద్ద గోదావరిలో పుణ్యస్నానాల కోసం వెళ్లిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ముందుగా స్నానాలు చేసేందుకు నదిలో దిగిన సమయంలో...