Home Search
నైజీరియా - search results
If you're not happy with the results, please do another search
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బోలా అహ్మద్ టినుబుకు ప్రధాని మోదీ అభినందనలు
నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బోలా అహ్మద్ టినుబుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు బోలా...
గూగుల్ సెర్చ్లో మీ పేరు కూడా కనిపించాలంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్.. గూగుల్. ఎందుకంటే చిన్న చిన్న విషయాలను తెలుసుకోవడం కోసం చాలామంది గూగుల్నే ఆశ్రయిస్తున్నారు. వెళ్లాల్సిన ప్రాంతం గురించే కాదు, సెలబ్రెటీల వివరాలు, బుక్స్, అలవాటు, ఆరోగ్యం ఇలా...
చైనాపై అమెరికా ‘ఇంటెలిజెన్స్ రిపోర్ట్’ విడుదల
ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తత అనేది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ మధ్యలో సత్సంబంధాలు కొనసాగించడానికే ఆ దేశం మొగ్గు చూపించినట్లే కనిపించింది. అయితే కొన్నేళ్లుగా సరిహద్దులో చైనా ప్రవర్తిస్తున్న తీరు..అటు...
జీ20 సదస్సు నిర్వహిస్తోన్న భారత్కు కలిగే ప్రయోజనాలు
దేశ రాజధాని డిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరుగుతున్న జీ20 సదస్సుకు.. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాధినేతలతో సహా ఎన్నో దేశాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. అయితే...
అండర్-17 మహిళల ఫుట్బాల్ వరల్డ్కప్ నేటినుంచి ప్రారంభం.. తొలి మ్యాచ్లో అమెరికాతో తలపడనున్న భారత్
అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) ఆధ్వర్యంలో నేటినుంచి అండర్-17 మహిళల ఫుట్బాల్ వరల్డ్కప్ సమరం నేటినుంచి ప్రారంభం కానుంది. భారతదేశం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఈ అండర్-17 మహిళల ఫుట్బాల్ వరల్డ్కప్ ఆరంభ...
మహారాష్ట్ర, కర్ణాటకలో ‘బీఆర్ఎస్’కు సానుకూల అవకాశాలు.. మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యం అని, దీనికోసం ఇప్పటినుంచే దృష్టి సారిస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రగతి భవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేస్తూ పలు...
కామన్వెల్త్ గేమ్స్-2022: శనివారం ఒక్కరోజే భారత్కు 14 పతకాలు, 40కి చేరిన మొత్తం మెడల్స్
ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్-2022 లో శనివారం భారత్ అదరగొట్టింది. గేమ్స్లో తొమ్మిదవ రోజైన ఆగస్టు 6వ తేదీన 4 స్వర్ణాలతో సహా మొత్తం 14 పతకాలు సాధించింది....
కామన్ వెల్త్ గేమ్స్-2022: 3 స్వర్ణాలు, రజతం, రెండు కాంస్యాలతో అదరగొట్టిన భారత్ రెజ్లర్లు, 26కి చేరిన మెడల్స్
కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ రెజ్లర్లు మరోసారి అదరగొడుతూ పతకాల వేట కొనసాగించారు. గేమ్స్ లో ఎనిమిదవ రోజైన ఆగస్టు 5, శుక్రవారం నాడు మూడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు...
ఏపీలో కొత్తగా 162 కరోనా కేసులు, 16 కు పెరిగిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 162 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 29, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,849 కు చేరింది....
భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు
మన దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు ఈ కొత్త వేరియంట్ బారిన పడుతున్నారు. ఈ రోజు రాజస్థాన్ మరియు ఢిల్లీలలో...