Home Search
ఫిబ్రవరి - search results
If you're not happy with the results, please do another search
ఫిబ్రవరి నెలాఖరుకల్లా పదవుల భర్తీ
తెలంగాణ శాసనసభ ఎన్నికల జోష్ను కంటెన్యూ చేసేలా.. లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతోనే కేబినెట్ విస్తరణకు రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం అనుమతిని కోరారు....
ఫిబ్రవరి 18న సీమలో విడుదల
ఎన్నికల మేనిఫేస్టో అంటే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని తరచూ చెప్పే ఏపీ సీఎం జగన్.. దానిని విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 18 న రాయలసీమలో వైసీపీ ...
ఫిబ్రవరిలోనే లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది
ప్రతీ నాలుగేళ్ల కొకసారి వచ్చే ఓ ప్రత్యేకతను ఈ 2024 వ సంవత్సరం మోసుకొచ్చింది. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులే ఉండగా.. నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. దీన్ని...
ఫిబ్రవరి 17న రాజారెడ్డి, ప్రియల వివాహం
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి వార్త కొద్దిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. త్వరలో షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నారని వార్తలొస్తున్నాయి. తన ప్రియురాలు అట్లూరి...
ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్.. ఏపీలో వేడెక్కిన రాజకీయం
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవుతోంది. రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. పొలిటికల్ హీట్ భగ్గుమంటోంది. ఈసమయంలో ఎన్నికలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయాలను మరింత హీటెక్కించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల...
ఫిబ్రవరిలో రూ.1,49,577 కోట్ల జీఎస్టీ వసూళ్లు, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 12 శాతం ఎక్కువ
దేశంలో ఫిబ్రవరి నెలలో రూ.1,49,577 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 2023 జనవరి,...
ఫిబ్రవరి 27న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, శివమొగ్గ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్రవరి 27, సోమవారం) కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11:45 గంటలకు ప్రధాని మోదీ ముందుగా శివమొగ్గ ఎయిర్పోర్ట్ని పరిశీలించి, ఆ తర్వాత ప్రారంభోత్సవం...
రైతులకు గుడ్ న్యూస్, ఫిబ్రవరి 27న 8 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ 13వ విడత నిధులు...
ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 13వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 27న కర్ణాటకలోని బెలగావిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా...
ఫిబ్రవరి 23న టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ?
బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇటీవలే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖను బీజేపీ...
ఫిబ్రవరి 15న కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎల్లుండి (ఫిబ్రవరి 15, బుధవారం) కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం...