Home Search
బూర నర్సయ్య గౌడ్ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ...
అక్టోబర్ 19న బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇటీవలే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఈ...
మునుగోడు ఉపఎన్నిక ముందు టీఆర్ఎస్కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
మునుగోడు ఉపఎన్నికకు ముందు టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్...
కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయహస్తం, రూ.13.96 కోట్ల ఆర్థిక సాయం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రవీంద్రభారతిలో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయ హస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత వృత్తిదారులకు...
మెదక్ నుంచి రఘునందన్ రావు?
అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన బూస్టుతో బీజేపీ దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో గతంలో కంటే మెరుగ్గా ఓటింగ్ నమోదుతో పాటు 8 స్ధానాలను కైవసం చేసుకోవడంతో పార్టీ వర్గాలు పార్లమెంట్ ఎన్నికలలోనూ తెలంగాణపైనే...
హైదరాబాద్లో బీజేపీ బీసీ మోర్చా రాష్ట్ర ఓబీసీ సమ్మేళనం ప్రారంభం.. పాల్గొన్న బండి సంజయ్
బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ఓబీసీ సమ్మేళనం హైదరాబాద్లో ప్రారంభమైంది. గురువారం నాగోల్లోని శుభం కన్వెన్షన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ...
యాదాద్రిలో పర్వతవర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రారంభ మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి అనుబంధ ఆలయం ‘పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ’ పునఃప్రారంభ మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం పర్వతవర్దిని సమేత...
కల్లుగీత వృత్తిదారులకు ఎక్స్ గ్రేషియో పంపిణీ
రాష్ట్ర అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత వృత్తిదారులకు ఎక్స్ గ్రేషియో పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలో ప్రారంభించారు. 10 కోట్ల 9 లక్షల 30 వేల...
కమలంపార్టీలో ఎంపీ టికెట్లకు ఇప్పటి నుంచే పోటీ
లోక్ సభలకు చాలా సమయం ఉన్నా కూడా.. బీజేపీలో ఇప్పటి నుంచే ఎంపీ టికెట్ల ప్రయత్నాలు మొదలయిపోయాయి. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు మరోసారి ఇప్పుడు మళ్లీ తమ...