Home Search
మహారాష్ట్ర - search results
If you're not happy with the results, please do another search
మహారాష్ట్ర నుంచి లోక్ సభ ఎన్నికల్లో కేటీఆర్ పోటీ..?
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరింది బీఆర్ఎస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి. వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థులను బరిలోకి దింపిన కేసీఆర్.. ఆయన కూడా రాష్ట్రవ్యాప్తంగా...
మహారాష్ట్ర సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం.. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ((ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే మే 1నే పవార్ రాజీనామాను ప్రకటించాల్సి ఉండగా.....
ఎన్సీపీ నేత అజిత్ పవార్ను చేర్చుకుంటే ప్రభుత్వంలో కొనసాగేది లేదు – బీజేపీకి మహారాష్ట్ర సీఎం షిండే వర్గం...
మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ సృష్టిస్తున్న ప్రకంపనల ప్రభావం ఇటు సొంతపార్టీతో పాటు అటు బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని సైతం గందరగోళానికి గురిచేస్తోంది....
ఈ నెల 24న మహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడో బహిరంగ సభ.. ఔరంగాబాద్ వేదికగా విస్తృత ఏర్పాట్లు
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆయన తొలి ప్రయత్నంగా మహారాష్ట్రలో పాగా వేసేందుకు...
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు , 12 మంది మృతి, పలువురికి గాయాలు
మహారాష్ట్రలో శనివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. రాయగఢ్ జిల్లాలో పాత ముంబై-పూణే హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 27 మంది గాయపడ్డారు. దాదాపు...
నేడే మహారాష్ట్రలోని కంధార్-లోహాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. కీలక ప్రసంగం చేయనున్న సీఎం కేసీఆర్
మహారాష్ట్ర భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన కిసాన్ సమితి విభాగం ఆధ్వర్యంలో నాందేడ్ జిల్లా కంధార్ నియోజకవర్గం పరిధిలోని లోహా పట్టణంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. బీఆర్ఎస్ పార్టీ...
మార్చి 26న మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం
మార్చి 26వ తేదీన మహారాష్ట్రలోని కాందార్ లోహలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు.. ఏప్రిల్ 1న విచారణ చేపడతామన్న మహారాష్ట్రలోని భివాండీ కోర్టు
మహారాష్ట్రలోని భివాండీ పట్టణ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. అలాగే ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు...
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రటరీ మరియు మహారాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్ల నియామకం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించే క్రమంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఆ...
బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ నియామకం
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ, పార్టీ అనుబంధ సంఘాలకు అధ్యక్షుల నియామకంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్...