Home Search
మాగుంట శ్రీనివాసులు రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో నాకెలాంటి సంబంధం లేదు – ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురి హస్తం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దీనికి సంబంధించి ఇప్పటికే రెండుసార్లు దాడులు...
వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా
ఏపీలో రాజకీయ నాయకులు కాక రేపుతున్నారు. చొక్కా మార్చినంత సింపుల్గా పార్టీ మారుతూ రచ్చ చేస్తున్నారు. టికెట్ దక్కలేదని.. కోరుకున్న చోట టికెట్ ఇవ్వలేదని సొంత పార్టీలకే పంగనామాలు పెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు,...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు ఎంపీ మాగుంట కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమారుడి ప్రమేయంపై ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ కుంభకోణంలో తనపై, తన కొడుకుపై, వారి సంస్థపై చేసిన ఆరోపణలను...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ రెండో చార్జిషీట్.. సీఎం కేజ్రీవాల్, ఏపీ ఎంపీ మాగుంట సహా ఐదుగురు పేర్లు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో ఛార్జ్షీటు దాఖలు చేసింది. ఇక ఈ ఛార్జ్షీటులో పలువురు ప్రముఖుల పేర్లు ఉండటం...
జగన్ పాలనపై ఎందుకంత అసంతృప్తి?
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందే రాజకీయ దిగ్గజాలు కొంతమంది ఆపార్టీని వీడిపోవడం వైసీపీకి గట్టి దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. ఒకరిద్దరంటే అనుకోవచ్చు.. పదుల సంఖ్యలో ప్రముఖ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్...
11 మందితో టీడీపీ మూడో జాబితా
ఎన్నికలు దగ్గర పడటంతో వైసీపీ తమ అభ్యర్దులను ప్రకటించేయగా.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి ఆ పనిని వీలయినంత త్వరగా చేయడానికి సిద్ధపడుతుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మూడో జాబితా విడుదల చేయడానికి ...
వైసీపీని కుదిపేస్తున్న ఆ ఎమ్మెల్యే సీటు.. అభ్యర్థి విషయంలో మారిన సీన్
ఉమ్మడి నెల్లూరు జిల్లాను వైఎస్సార్సీపీకి బాగా కలిసొచ్చిన జిల్లాగా చెబుతూ ఉంటారు. కడపతో సమానంగా మొత్తం అన్ని స్థానాల్లోనూ ఇక్కడ ప్రజలు వైసీపీకి విజయాన్ని అందించారు . 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో...
టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు ఫైనల్?
వైసీపీ మాంచి దూకుడు మీదుంది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. విడతల వారీగా తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించుతోంది. ఇటు తెలుగుదేశం-జనసేన కూటమి కూడా దూకుడు పెంచేసింది. మొన్నటి వరకు కాస్త...
వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి సెగలు
వైసీపీలో టికెట్ దక్కలేని నేతలంతా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. వైనాట్ 175 అంటూ లెక్కలేస్తున్న జగన్కు ఇప్పుడే సీన్ రివర్స్ అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ వైపు వెళ్లలేని వాళ్లు స్వతంత్ర...
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న 11 మంది వైసీపీ ఎంపీలు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు....