Home Search
రాజన్న - search results
If you're not happy with the results, please do another search
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాలను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు....
నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయనున్నారు....
తెలంగాణలో రాజన్నరాజ్యం తేవాలన్నదే నా కోరిక – వైఎస్ షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మంగళవారం నాడు హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసంలో ఆత్మీయ సమావేశం...
వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వేములవాడ చేరుకొన్న సీఎం కేసీఆర్ శ్రీరాజరాజేశ్వరిస్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వేములవాడకు...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
పులివెందుల నుంచే షర్మిల పోటీ?
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని రంగంలోకి దిగారు వైఎస్ షర్మిల. కొద్దిరోజులపాటు అప్పటి కేసీఆర్ సర్కార్పై పెద్ద యుద్ధమే చేశారు. తీరా ఎన్నికలొచ్చే సరికి సైలెంట్ అయిపోయారు. ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు....
పులివెందుల నుంచి షర్మిల పోటీ..?
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల.. చివరికి కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డనని చెప్పిన షర్మిల.. ఇప్పుడు...
608 నామినేషన్లు రిజెక్ట్..విత్ డ్రాకు ఒక్కరోజు అవకాశం
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ సోమవారంతో పూర్తైంది. ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 119 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు చేశారు....
రేవంత్ రెడ్డిపై రివేంజ్.. కొడంగల్లో బరిలోకి దిగనున్న షర్మిల?
తెలంగాణలో కేసీఆర్ పాలనకు ముగింపు పలుకుతాం.. కుటుంబ పాలనను అంతమొందిస్తాం.. రాజన్న రాజ్యం తీసుకొస్తామని మొన్నటి వరకు గొంతెత్తి అరిచారు వైఎస్ షర్మిల. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి పోరుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా...
తెలంగాణ దేవుళ్లకు నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ
వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు సాధారణంగా ఐటీ నోటీసులు ఇస్తుంటారు. కానీ దేవుళ్లకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఎక్కడైనా చూశారా?. కానీ .. తెలంగాణ దేవుళ్లకు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. పన్ను చెల్లించాలని...