Home Search
వైసీపీ మంత్రులు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడిన వైసీపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి – జనసేన అధినేత పవన్ కల్యాణ్
తెలంగాణ ప్రజలకు వైసీపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా.. గత వారంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు,...
నేడు రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల కీలక సమావేశం.. పాల్గొననున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్నిరోజుల కిందట జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ను కలవడం అధికార వైఎస్సార్సీపీలో కొంచెం కలవరం సృష్టించింది....
ఏపీలో నేటి నుంచి వైసీపీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర.. పాల్గొంటున్న 17 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో మళ్ళీ విజయం సాధించటానికి అధికార పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలే 'గడప గడపకు ప్రభుత్వం' పేరుతో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి...
వైసీపీ శ్రేణులను వణికిస్తున్న వైఎస్ షర్మిల ప్రశ్నలు
వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి సీఎం జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థులకు మించి సొంత అన్నపై విమర్శలు చేస్తూ.. రాజకీయ...
వ్యూహాలకు పదునుపెడుతున్న వైసీపీ అధినేత
కూటమి వైపే ఏపీ గాలి వీస్తోందన్న ప్రచారం, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యక్తుల పరిశీలన, సర్వే ఫలితాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పంథా మార్చుతున్నారు. ప్రజలతో ముఖాముఖి, వర్గాలవారీగా ఆత్మీయ సమావేశాలు,...
వైసీపీ స్పీడు తగ్గిందా? అలా కనిపిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికల మూడ్ వచ్చేసింది. ఇన్చార్జిల మార్పు, అభ్యర్థుల ప్రకటన, కొత్తవారి కోసం వడబోత కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీబిజీగా ఉంటున్నాయి. అయితే.. అధికార పార్టీ వైసీపీలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి....
ఆ పోస్టులతో వైసీపీకి చిక్కులు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకునే పనిలో పడ్డాయి. అదిలాఉండగా.. ఇటీవలి కాలంలో కాంగ్రెస్...
వైసీపీ మూడో జాబితా సంక్రాంతి తర్వాతేనా..?
పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చుతూ సంచలనానికి తెరలేపారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50కి మందికి పైగా సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ప్రజాబలం తగ్గినవారిని.. పనితనం బాగోలేని...
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న 11 మంది వైసీపీ ఎంపీలు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు....
మరో 50 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చెయ్యి?
ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో.. అధికార పార్టీ ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సీఎం జగన్..పార్టీలో ఎంతటి పెద్ద నేత...