Home Search
షిర్డీ - search results
If you're not happy with the results, please do another search
మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్.. ఆలయానికి సీఐఎస్ఎఫ్ భద్రతను వ్యతిరేకిస్తూ స్థానికుల సంచలన నిర్ణయం
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన షిర్డీలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ అమలుకానుంది. ఈ మేరకు ఆ ప్రాంత ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. షిర్డీలోని సాయిబాబా ఆలయ భద్రతకు...
తిరుపతి నుంచి విజయవాడ మీదుగా షిర్డీకి ప్రత్యేక విమాన సర్వీసు.. ప్రారంభించిన ఇండిగో ఎయిర్లైన్స్
విజయవాడ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి వెళ్లే భక్తులకు శుభవార్త. విజయవాడ నుంచి షిర్డీకి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ. తద్వారా ఇకపై షిర్డీకి తక్కువ సమయంలో...
ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిర్డీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని...
షిర్డీ సాయి ఆలయానికి భారీగా విరాళాలు
షిర్డీలోని సాయిబాబా ఆలయానికి 6.6 కోట్ల భారీగా విరాళాలు అందాయి. వరుసగా వచ్చిన క్రిస్మస్, నూతన సంవత్సర సెలవులతో.. షిర్డీలోని ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు సాయి దర్శనార్ధం పెద్దసంఖ్యలో వచ్చారు....
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు షిర్డీ ఆలయం మూసివేత
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో నైట్ కర్ఫ్యూ సహా వీకెండ్ లాక్డౌన్ ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా షిర్డీలోని సాయిబాబా...
షిర్డీ ఆలయాన్ని మూసివేయడం లేదు – సంస్థాన్ ట్రస్ట్
'సాయిబాబా జన్మభూమి'పై తాజాగా వివాదం నెలకొన్న నేపథ్యంలో జనవరి 19, ఆదివారం నుంచి షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. షిర్డీలో సాయిబాబా ఆలయాన్ని మూసివేయడం లేదని, ఆలయంలో భక్తుల...
ఎవరికీ తెలియని ఇంకొక షిరిడీ… ఎక్కడో తెలుసా?
ప్రసిద్ధ షిర్డీ సాయిబాబ ఆలయం అందరికీ తెలిసు. ప్రతి ఏటా దేశనలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు షిర్డీకి వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటారు. అయితే ఎవరికీ తెలియని ఇంకొక షిరిడీ కూడా ఉంది....
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలతో రామయ్య ప్రసాదం
భారతదేశంలో ఉన్నన్ని దేవాలయాలు వేరే ఏ ఇతర దేశాలలోనూ ఉండవు. ఇక్కడ కొన్ని కొన్ని దేవాలయాల్లో భక్తులకు ఇచ్చే ప్రసాదానికి ప్రత్యేకత ఉంటుంది. తిరుపతి, షిర్డి వంటి కొన్ని దేవాలయాలలో ప్రతిరోజు వేలమంది ...
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం.. భారీ పరిశ్రమల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమల...
సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. కడపలో స్టీల్ ప్లాంట్ సహా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు పలు ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు....