Home Search
సమాజ్వాదీ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. యూపీ లోని గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో ఈరోజు (10 అక్టోబర్, సోమవారం) ఉదయం 8:30 గంటల సమయంలో...
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం అఖిలేష్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ సెక్రటరీ జనరల్ రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు....
లోక్సభ ఎంపీ పదవీకి రాజీనామా చేసిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లోక్సభకు రాజీనామా చేశారు. మంగళవారం నాడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై తన రాజీనామాను సమర్పించారు. ముందుగా 2019 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్...
అస్వస్థతకు గురైన సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆసుపత్రిలో చేరిక
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను గురుగ్రామ్ లోని మేదాంతా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆయన్ను పరీక్షించి, అవసరమైన...
సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ...
ఎన్డీయే కాదు, ఇండియా కాదు.. మరి పార్టీల పరిస్థితి ఏంటి?
ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయమే ఉండటంతో.. బయటపడకపోయినా.. ఏ పార్టీకి ఆ పార్టీ లోలోపల ఎన్నికల సమరానికి కసరత్తులు ప్రారంభించాయి. అంతర్గత సర్వేలతో అల్లాడుతూనే.. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి....
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ కీలక ప్రకటన చేశారు. మే 16వ తేదీన తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా బుధవారం నాడు కపిల్ సిబల్ వెల్లడించారు. గత కొంతకాలంగా...
దేశంలోనే అత్యధిక ఆస్తులు కల్గిన పార్టీగా నిలిచిన బీజేపీ
2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆస్తులను, అప్పులను అధ్యయనం చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ADR) నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. కేంద్రంలో అధికారంలో ఉన్న...
‘ఇండియా’ లో సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చేనా?
పదేళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనే లక్ష్యంతో ఏకమైన 28 పార్టీలు 'ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్' (ఇండియా) కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల...
పార్లమెంట్లో అదానీ వ్యవహారంపై రగడ.. చర్చకు ప్రతిపక్షాల పట్టు, ఉభయ సభలు సోమవారానికి వాయిదా
అదానీ వివాదంపై ఈరోజు మళ్లీ గందరగోళం చెలరేగడంతో లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ సభా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్బర్గ్ వెల్లడించిన నివేదిక మరియు అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల...