Home Search
సీబీఐ అధికారులు - search results
If you're not happy with the results, please do another search
వైఎస్ వివేకా హత్య కేసు: ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, ఈనెల 10న విచారణకు హాజరుకావాలన్న...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దూకుడు పెంచుతోంది. దీనిలో భాగంగా కడప వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్...
వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, ఈనెల 22న విచారణకు రావాలని...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు...
వైఎస్ వివేకా హత్య కేసులో.. సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు, స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి శుక్రవారం సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. తన తల్లి అనారోగ్యం కారణంగా...
వైఎస్ వివేకా హత్య కేసులో.. తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు అనంతరం, నేడు సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్...
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో.. అపాయింట్మెంట్ ఇవ్వని ఈడీ, సీబీఐలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్ర ఏజెన్సీలైన ఈడీ, సీబీఐల అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ...
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. మూడోసారి సీబీఐ ఎదుట హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో తొలినుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా సీబీఐ ఎదుట...
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి నివాసంలో సీబీఐ...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ల్యాండ్ ఫర్ జాబ్ (ఐఆర్సీటీసీ) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోమవారం...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. ఐదుగురికి బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన కేసులో ఐదుగురు నిందితులకు రోస్ ఎవెన్యూలోని కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కుల్దీప్ సింగ్, నరేంద్ర...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని ఖండించిన సీఎం కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం అరెస్టు చేసిన...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు: సిసోడియా అరెస్ట్ వ్యవహారంలో సీబీఐపై సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు....