Home Search
హర్దీప్ సింగ్ పూరి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్కు కేంద్ర అవార్డ్.. హడ్కో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కేటగిరిలో దక్కిన చోటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డును అందుకుంది. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ,...
హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు రెండవ దశ సాధ్యం కాదన్న కేంద్రంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రికి లేఖ
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్రం చేతులెత్తేయడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి...
మెట్రోరైల్ ఫేజ్-2 కారిడార్ డీపీఆర్ ఆమోదం, నిధుల కేటాయింపుకై కేంద్రమంత్రికి మంత్రి కేటీఆర్ లేఖ
దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న మెట్రో పాలిటన్ నగరాల్లో ఒకటైన హైద్రాబాద్ నగరంలోని మెట్రో రైల్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ కారిడార్ పనులను చేపట్టుటకు ఆమోదంతో పాటు బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలని కోరుతూ...
ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్: ఢిల్లీలోని కల్కాజీలో 3024 కొత్త ఫ్లాట్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో 'ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్' కింద మురికివాడల నివాసితుల పునరావాసం కోసం నిర్మించిన 3024 కొత్త ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లను...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు గానూ ఒకే విడతలో నవంబర్ 12వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్...
గాంధీనగర్-ముంబయి వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం గాంధీనగర్ స్టేషన్లో గాంధీనగర్-ముంబయి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ జెండా...
ఉక్రెయిన్లో మరో భారతీయ విద్యార్థిపై కాల్పులు.. బుల్లెట్ గాయంతో ఆస్పత్రికి తరలింపు
ఉక్రెయిన్పై రష్యా దాడిలో ఒక భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే, కైవ్ నగరంలో మరో భారతీయ విద్యార్థి రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు. ఈ రోజు కైవ్ నుండి...
భారతీయ విద్యార్థుల తరలింపుపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం, ఉక్రెయిన్ పొరుగుదేశాలకు కేంద్రమంత్రులు!
ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కూడా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను పొరుగు...
ఉజ్వల 2.0 ను ప్రారంభించిన ప్రధాని మోదీ, పలువురు మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందజేత
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 10, మంగళవారం నాడు ఉజ్వల 2.0 (ప్రధానమంత్రి ఉజ్వల యోజన-పీఎంయూవై ) పథకాన్ని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని...
అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2, సూరత్ మెట్రో రైల్ కు భూమి పూజ చేసిన పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2 మరియు సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర...