భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్టు: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు శనివారం ఉదయం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా తోలి ఇన్నింగ్స్ లో...
తెలంగాణలో కొత్తగా 151 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 151 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 12, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,428 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు : 8:30 గంటల వరకు 10.18 %...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా ఉదయం 8:30 గంటల...
అరకు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, 22 మందికి గాయాలు
విశాఖపట్నం జిల్లా అరకులోయలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అరకు వ్యాలీ పర్యటనకు వెళ్లి, విశాఖపట్నంకు తిరుగు ప్రయాణంలో ఉన్న పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి...
భారతదేశపు మొట్టమొదటి సీఎన్జీ ట్రాక్టర్ ఆవిష్కరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
భారతదేశపు మొట్టమొదటి సీఎన్జీ ట్రాక్టర్ ను కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం నాడు ఆవిష్కరించారు. డీజిల్ ట్రాక్టర్ లో మార్పులు చేసి కొత్తగా సీఎన్జీ ట్రాక్టర్ గా...
ఏపీలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,760 కు చేరుకుంది. గత 24 గంటల్లో 30620 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 68...
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల, జూలై 5 నుంచి ఎంసెట్
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్, ఈసెట్, పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి శుక్రవారం నాడు విడుదల చేసింది. జూలై 5వ తేదీ నుంచి జూలై 9 వరకు...
తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ఫిబ్రవరి 22 వరకు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇటీవలే ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తుడుగడువును ఫిబ్రవరి...
ధరణికి సంబంధించిన అంశాలపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
ధరణికి సంబంధించిన అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కేసీఆర్ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావులు సంబంధిత అధికారులతో బిఆర్కెఆర్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా...
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 13 జిల్లాల్లోని 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు రేపు (ఫిబ్రవరి 13, శనివారం) పోలింగ్ జరగనుంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల...
టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల జిలాల్లో పర్యటిస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రాంభమైంది. అందులో భాగంగా సిరిసిల్ల జిల్లా...
తమిళనాడులో బాణాసంచా కర్మాగారంలో పేలుడు: 11 మంది మృతి, 36 మందికి గాయాలు
తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్నగర్ జిల్లాలోని ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, మరో 36 మంది గాయపడినట్టు తెలిపారు....
ఐపీఎల్ వేలం కోసం 292 మందితో తుదిజాబితా, శ్రీశాంత్ కు దక్కని చోటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా 1114 మంది క్రికెటర్లు...
దేశంలో వేగంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, 75 లక్షలకుపైగా లబ్ధిదారులకు వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలతో పోలిస్తే అతితక్కువ సమయంలోనే 70 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసిన దేశంగా భారత్ నిలిచింది. వ్యాక్సిన్ పంపిణి ప్రారంభించిన...
హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరా వేగవంతానికి చర్యలు చేపట్టాలి: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
గత 24 గంటల్లో కొత్తగా 9309 కరోనా కేసులు, 87 మరణాలు నమోదు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 9,309 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,80,603 కు చేరుకుంది. కరోనాతో మరో 87...
ప్రముఖ సైకాలజిస్టు డా.బీవీ పట్టాభిరామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ ఈ రోజు 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బీవీ పట్టాభిరామ్ గారికి మ్యాంగో న్యూస్ పుట్టినరోజు...
మంత్రి కొడాలి నానికి షోకాజు నోటీసు ఇచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం నాడు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షోకాజ్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 143 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 143 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో గురువారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,96,277 కి చేరింది. అలాగే...
భారత్ తో ఐదు టీ20ల సిరీస్,16 మంది ఆటగాళ్లతో ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చ్ 12 నుంచి మార్చ్ 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో భారత్ తో తలపడే 16...























































