జనవరి 21 న తిరుపతిలో పార్టీ పీఏసీ సమావేశంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 21 న తిరుపతికి రానున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. "జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.)...
దేశవ్యాప్తంగా తోలిరోజున 191181 మందికి కరోనా టీకా
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 10:30 గంటలకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిరోజు కరోనా...
జీహెచ్ఎంసీలో ఎన్నికైన అభ్యర్థులతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల
గత డిసెంబర్ 1 న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4 న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలుపొందిన...
ఏపీలో కరోనా: కొత్తగా 114 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,85,824 కు చేరుకుంది. గత 24 గంటల్లో 25542 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 114...
దేశంలో 116 కి చేరిన కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. శనివారం నాటికి ఈ కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసుల సంఖ్య 116 కి చేరుకున్నట్లుగా...
వాట్సాప్ అప్డేట్: ఫిబ్రవరి 8 న ఖాతాల తొలగింపు ఉండదు, 3 నెలల తర్వాతే...
గత కొన్ని రోజులుగా వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా కొత్త ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే వారి ఫోన్లలో ఫిబ్రవరి 8, 2021 నుంచి వాట్సాప్ పని...
మెన్స్ మేకప్ పై హీరో ప్రిన్స్ టిప్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
మహిళ ఇన్నోవేషన్ కు చేయూత: తెలంగాణ-గుజరాత్ల మధ్య అవగాహన ఒప్పందం
మహిళ ఇన్నోవేషన్ కు మరింత చేయూతనిచ్చేందుకు తెలంగాణ మరియు గుజరాత్ రాష్ట్రాలు ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లోని మహిళా స్టార్టప్ లకి చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఆధ్వర్యంలోని వీ-హబ్,...
తెలంగాణలో తాజా ఓటరు జాబితా వివరాలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో జనవరి 15, 2021 నాటికి అర్హులైన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ...
ఏపీలో 332 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. విజయవాడలోని జీజీహెచ్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను...
రాష్ట్రంలో ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎస్
రాష్ట్రంలో సచివాలయ స్థాయి నుండి జిల్లా స్థాయి కార్యాలయాల వరకు అన్ని విభాగాలలో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, డిపిసిలను నిర్వహణ తదితర పనులు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
యూనికార్న్ రైయిన్ బో పినాటా కేక్ తయారు చేసుకోవడం ఎలా? : కౌశల్
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 15158 కరోనా కేసులు, 175 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇటీవల రోజువారీగా 20 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,158 కేసులు నమోదు కావడంతో జనవరి 16,...
దేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఇతనే…
జనవరి 16, శనివారం ఉదయం 10.30 గంటలకు దేశమంతటా కరోనా వాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి మొత్తం 3006...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ముందుగా శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు....
తెలంగాణలో కొత్తగా 249 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నాడు 28,953 శాంపిల్స్ పరీక్షించగా 249 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,91,367 కి చేరింది. అలాగే...
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం
జనవరి 16, శనివారం నాడు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అయింది. దేశమంతటా కరోనా వాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్...
వాక్సిన్ పై అనుమానాలు వద్దు, మొదటి టీకా నేనే వేయించుకుంటాను: ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వాక్సిన్ పంపిణీపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. భారత ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వాక్సిన్ శనివారం...
దేశవ్యాప్తంగా రేపే కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం
దేశవ్యాప్తంగా రేపు (జనవరి 16, శనివారం) కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భారతదేశం అంతటా కరోనా వాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 10.30...
ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్, జనవరి 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ పార్లమెంట్ సెషన్...





















































