మెట్రో ప్రయాణికులకు శుభవార్త, ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం రాయితీ

0
కరోనా లాక్ డౌన్ అనంతరం హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు...

వీలైనంత త్వరగా వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి తలసాని

0
భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా వరదనీటి ముంపుకు గురైన ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్ కు‌ కరోనా పాజిటివ్

0
దేశంలో ఇప్పటికే పలు పార్టీల రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్, తప్పుకొన్న దినేశ్ కార్తీక్‌

0
ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2020 ఇప్పటికే సగం మ్యాచులను పూర్తిచేసుకోగా, ఆసక్తికర మలుపులతో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్...

ఏసీల దిగుమతిపై నిషేధం విధించిన కేంద్రం

0
దేశంలో వస్తువుల దిగుమతికి సంబంధించి కేంద్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎయిర్ కండీషనర్ల (ఏసీ) దిగుమతిపై నిషేధం విధిస్తునట్టు ప్రకటించారు. "స్ప్లిట్ సిస్టం మరియు ఇతర రకాలకు సంబంధించి రిఫ్రిజిరెంట్లతో కూడిన...

వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు పర్యటిస్తున్న మంత్రి కేటిఆర్

0
హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో వరుసగా మూడో రోజు కూడా రాష్ట్ర పురపాలక...

విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం

0
విజయవాడ నగరంలోని కనకదుర్గ ఫ్లైఓవర్‌ అక్టోబర్ 16, శుక్రవారం నాడు ప్రారంభమైంది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ‌మోహ‌న్ ‌రెడ్డి వర్చువల్ గా జరిగిన ప్రారంభోత్సవ...

దేశంలో కరోనా: 24 గంటల్లో 63,371 పాజిటివ్ కేసులు, 895 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే 63371‌ కేసులు, 895 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 16, శుక్రవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 73,70,469 కు, మరణాల...

తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 15, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,19,224 కి...

తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

0
తెలంగాణ రాష్ట్రంలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల గడువును అక్టోబర్‌ 31 వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ...

పత్తిసాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది: సీఎం కేసీఆర్

0
2020-21 యాసంగి సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతులకు సూచించారు. జిల్లాల వారీగా, మండలాల...

ఏపీలో కరోనా: మరో 4038 పాజిటివ్ కేసులు, 38 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. అక్టోబర్ 15, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,503 కు చేరుకుంది. గత 24 గంటల్లో...

పండుగల సమయంలో నడిచే స్పెషల్ రైళ్ల జాబితా ఇదే …

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సేవలను కేంద్రం దశలవారీగా ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి పండుగలు దగ్గరకొస్తుండడంతో మరికొన్ని రైళ్లు నడిపేందుకు అన్ని జోన్లకు రైల్వే శాఖ...

ఒకే రోజులో 81,514 మంది కరోనా బాధితులు రికవరీ

0
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 15, గురువారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,07,097 కు, మరణాల సంఖ్య 1,11,266 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...

యంగ్ హీరో కార్తికేయతో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

0
తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా...

మహారాష్ట్రలో కొత్తగా 10226 కరోనా కేసులు, 337 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 15, గురువారం కూడా 10226 పాజిటివ్ కేసులు, 337 కరోనా మరణాలు నమోదయ్యాయి....

12 వారాల పాటు అన్ని న్యూస్ చానెళ్లకు వీక్లీ రేటింగ్స్ నిలిపివేత

0
ఇటీవల దేశంలో పలు ఛానెళ్లు టీఆర్‌పీ విషయంలో మోసాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫేక్ టీఆర్‌పీ తో మోసాలకు పాల్పడుతున్నాయని 3 న్యూస్ ఛానెళ్లపై ముంబయి పోలీసులు కేసులు నమోదు...

రైతులు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు – మంత్రి ఈటల

0
వరద తీవ్రతతో నష్టపోయిన పంటలను, ఇళ్ళను పరిశీలించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "ఈ సంవత్సరం మంచి...

సినిమా హాళ్లు తెరవలేం, ఈ పరిస్థితుల్లో తెరవాలంటే అదనంగా లక్షల ఖర్చు

0
అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా 50 సీటింగ్ సామర్థ్యంతో అక్టోబర్ 15‌ నుంచి సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లు తిరిగి ప్రారంభించే అంశంపై బుధవారం...

భారీ వర్షాల వలన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కోట్లు నష్టం, 50 మంది...

0
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలను...