సినిమా హాళ్లు తెరవలేం, ఈ పరిస్థితుల్లో తెరవాలంటే అదనంగా లక్షల ఖర్చు
అన్లాక్ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా 50 సీటింగ్ సామర్థ్యంతో అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లు తిరిగి ప్రారంభించే అంశంపై బుధవారం...
భారీ వర్షాల వలన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కోట్లు నష్టం, 50 మంది...
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలను...
వర్షాల వలన చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్ధిక సహాయం, సీఎం కేసీఆర్...
భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం,...
తక్షణ సహాయంగా 1350 కోట్లు ఇవ్వండి, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలతో సహా హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 77 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదు
దేశంలో గత కొన్నిరోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 67,708 కరోనా...
విజయవాడలో దారుణం, ప్రేమోన్మాది చేతిలో యువతి మృతి
విజయవాడలో నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ యువతి మెడపై తీవ్రగాయాలవడంతో స్థానిక ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన...
వర్షాల అనంతరం వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు
భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్దితులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలసి గురువారం నాడు బిఆర్కెఆర్...
సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ...
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1432 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1432 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 14, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,17,670 కి చేరినట్టు...
ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలి, సీఎం కేసీఆర్ ఆదేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాటి వల్ల పోటెత్తుతున్న వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండి, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు జెన్ కో–ట్రాన్స్ కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు...
ఏపీలో మరో 3892 కరోనా పాజిటివ్ కేసులు, 28 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3892 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 14, బుధవారం ఉదయం 10 గంటల వరకు...
వర్షాల నేపథ్యంలో అన్ని సహాయక చర్యలను చేపడుతాం: మంత్రి కేటిఆర్
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాయంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పురపాలక శాఖ విభాగాల అధిపతులు మరియు...
వర్షాల వలన చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించండి : సీఎం జగన్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై క్యాంప్ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం...
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలపై సీఎంలతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండురోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ, ఏపీలో పరిస్థితుల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్...
నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగర చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద ముంపుకు...
దుబ్బాకలో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత నామినేషన్ దాఖలు
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు నామినేషన్ పక్రియ మొదలుకాగా, ఆఖరి తేదీ అక్టోబర్ 16 గా నిర్ణయించారు....
మెట్రో పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదు, వదంతులు నమ్మొద్దు : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో వరుసగా రెండు రోజులనుంచి కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. నగరంలో పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో భారీ వరద నీటి దాటికి...
తెలంగాణలో రెండ్రోజులు సెలవులు, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సూచన
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రెండు రోజులనుంచి కురుస్తున్న అతిభారీ వర్షాలతో జన జీవనం స్తంభించిపోయింది. దీంతో భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల...
మూసీ ఆయకట్టుకు ఎలాంటి డోకా లేదు – మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ నదికి కూడా వరద నీరు భారీగా చేరుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పందిస్తూ, మూసీ...





















































