30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, బీహార్ లో ప్రచారం
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 28న తొలి విడతలో 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ...
క్యాన్సర్ బారి నుండి బయట పడాలంటే ముందుగా గుర్తించడమే మందు: మంత్రి ఈటల
గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ రన్-2020 (గ్లోబల్ వర్చువల్ రన్) ను శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియం...
తెలంగాణలో 2 లక్షల 10 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 10 వేలు దాటింది. అక్టోబర్ 9, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,10,346 కి చేరినట్టు...
ఆడపిల్లలపై పెరుగుతున్న దారుణాలు, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలు
దేశంలో మహిళలు, పిల్లలపై రోజురోజుకి దారుణాలు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత, ఆయా కేసుల్లో నిందితులపై తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక...
తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా అక్టోబర్ 13న అసెంబ్లీలో ప్రవేశ...
రామన్న ఉయ్యాలో… బతుకమ్మ పాట-2020
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సందడి మొదలైంది. తెలంగాణలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 24 వరకు తొమ్మిది రోజుల పాటుగా బతుకమ్మ ఉత్సవాలను...
బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పురోగతిపై సమీక్ష
తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను అక్టోబర్ 10, శనివారం నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. అనంతరం...
టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం ఇటీవలే నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10, శనివారం నాడు...
ఒకేరోజులో 12,134 కరోనా కేసులు, 302 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. ఈ క్రమంలో అక్టోబర్ 9, శుక్రవారం నాడు ఒక్కరోజే 12,134 కరోనా పాజిటివ్ కేసులు,...
ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం స్థలం కేటాయించిన కేంద్రం
తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ కార్యాలయాన్ని న్యూఢిల్లీలో నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని టిఆర్ఎస్ కార్యాలయం కోసం కేటాయించారు. ఈ...
అమెరికా ఎన్నికలు-2020: డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య రెండో డిబేట్ రద్దు
అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థుల మధ్య బహిరంగంగా మూడుసార్లు డిబేట్ నిర్వహించడం కొన్ని...
ఏపీ ఎంసెట్-2020 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్-2020, ఎంసెట్ అగ్రికల్చర్-2020 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు ఎంసెట్...
తెలంగాణలో కొత్తగా 1811 కరోనా కేసులు, 9 మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1811 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 9, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,10,346 కి...
వైఎస్ఆర్ జలకళ పథకం: పంపుసెట్లు, మోటార్లు కూడా ఉచితంగానే, ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో రైతులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. మెట్టభూములకు సాగునీరు అందించడంలో భాగంగా ఉచిత బోర్లు తవ్వించే “వైఎస్ఆర్ జలకళ” పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28...
ఏపీలో మరో 5145 కరోనా పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 9, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,44,864 కు, మరణాల సంఖ్య 6159 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
అక్టోబర్ 13, 14 వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
జీహెఛ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటుగా హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో అసెంబ్లీని సమావేశపర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించిన సంగతి తెలిసిందే. ఈ...
నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్న ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పీ)
2020వ సంవత్సరానికి గాను ప్రపంచ ఆహార కార్యక్రమానికి(డబ్ల్యూఎఫ్పీ) నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఈ రోజు ఉదయం డబ్ల్యూఎఫ్పీ ను శాంతి బహుమతికి ఎంపిక చేరినట్టు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా...
రాష్ట్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభం
బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న లక్ష 80 వేలకు పైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అక్టోబర్ 8 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,80,953 కు చేరుకుంది....
6 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు కొనాలి:...
యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అక్టోబర్ 9, శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో వ్యవసాయ, పౌరసరఫరాల...




















































