ఫోర్బ్స్ భారత దేశపు టాప్ 100 ధనవంతుల జాబితా: ముకేశ్ అంబానీ నెంబర్ వన్
ఈ ఏడాది భారత దేశపు టాప్-100 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. వరుసగా 13 వ ఏడాది...
42,34,322 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్స్, ప్రారంభించిన సీఎం జగన్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని...
ఫ్రస్ట్రేటెడ్ ఇండియన్ ఎన్ఆర్ఐ గా ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన
“Frustrated Woman” సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ఫ్రస్ట్రేటెడ్ ఇండియన్ ఎన్ఆర్ఐ గా అభినయించారు. Khelpedia యూట్యూబ్ ఛానెల్లో...
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి రేపే ఉపఎన్నిక
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి రేపే ఉప ఎన్నిక జరగనుంది. బుధవారం నాటితో ఈ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. రేపటి పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు....
తెలంగాణలో అన్లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అన్లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో...
టీటీడీ ఈవో గా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో గా విధులు నిర్వహించిన అనిల్కుమార్ సింఘాల్ ను బదిలీ చేసి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం...
దుబ్బాక ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఖరారు
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో నవంబర్ 3 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా...
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా
చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి ఆగస్టు నెలలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవ్వడంతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే...
తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై పండుగల తర్వాతే నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం సాధ్యం కాదని, బతుకమ్మ, దసరా పండుగల తర్వాత పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల...
తెలంగాణలో కొత్తగా 1896 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1896 కరోనా పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1896 కేసులతో కలిపి అక్టోబర్ 7, బుధవారం రాత్రి...
పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముంది: సీఎం కేసీఆర్
అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతిభధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఆ దిశగా పోలీసుల భాగస్వామ్యాన్ని అభినందించారు. ఈ రోజు ప్రగతి...
ఏపీలో కరోనా: మరో 5120 పాజిటివ్ కేసులు, 34 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5120 పాజిటివ్ కేసులు, 34 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 7, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
నవంబర్ లేదా డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. బుధవారం ఉదయం ఎస్ఈసీ పార్థసారథి తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి...
దేశంలో 67 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 67 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 72049 కేసులు, 986...
“కోవిడ్ కోటి” గా యాంకర్ రవి – కోవిడ్-19 పై అవగాహనా పెంచే వీడియో
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రవి...
ఏజెన్సీలు రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి, రైతులు ఇబ్బంది పడొద్దు:సీఎం కేసీఆర్
రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వివిధ...
కరోనాతో ఒకేరోజు 355 మంది మృతి, మరో 14578 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7, బుధవారం నాడు ఒక్కరోజే 14,578 కరోనా...
ఏపీలో అవకతవకలకు పాల్పడిన 17 మంది గ్రామ వాలంటీర్లు సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న 17 మంది గ్రామ వాలంటీర్లను అధికారులు సస్పెండ్ చేశారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడిన...
రైలు ప్రయాణికులకు శుభవార్త, మరో 39 ప్రత్యేక రైళ్లకు గ్రీన్ సిగ్నల్
రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మరో శుభవార్త అందించింది. పండుగ సమయం దగ్గరకు వస్తుండడంతో కనెక్టివిటీ మరియు ప్యాసింజర్ సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం దేశవ్యాప్తంగా 39 స్పెషల్ రైళ్లను ప్రారంభనున్నట్టు కేంద్ర...
“సమరసింహా రెడ్డి” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...





















































