రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళా పరిశోధకులకు నోబెల్‌ బహుమతి

0
రసాయన శాస్త్రంలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ఇద్దరు మహిళా పరిశోధకులకు నోబెల్‌ బహుమతి లభించింది. 'జీనోమ్‌ ఎడిటింగ్‌' కోసం ఓ పద్ధతిని అభివృద్ధి చేసినందుకు ఇమ్మాన్యూయెల్‌ చార్పెంటీర్‌ మరియు...

తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉంది: మంత్రి కేటిఆర్

0
తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇప్పటికే అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రెండు...

సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరు ప్రకటించిన అన్నాడీఎంకే పార్టీ

0
తమిళనాడు రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకేలో పార్టీలో సీఎం అభ్యర్థిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్టోబర్ 7 వ తేదీన...

రామన్న ఉయ్యాలో… బతుకమ్మ పాట-2020 ప్రోమో

0
తెలుగు ప్రజలు దసరా పండుగను ఒక సంబరంగా జరుపుకుంటారు. దసరా పండుగ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలను తొమ్మిది రోజుల పాటుగా మహిళలు ఘనంగా జరుపుకుంటారు. రకరకాల పువ్వులతో ఒక్కో...

కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 78 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదు

0
దేశంలో ఇటీవల కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 72,049‌ కరోనా పాజిటివ్...

మరోసారి ఆస్పత్రిలో చేరిన ప్రముఖ సినీనటుడు, డీఎండీకే అధినేత విజయ‌కాంత్‌

0
ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే నాయకుడు విజయ‌కాంత్‌ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, చెన్నై లోని మియోట్‌ ఇంటర్నేషనల్‌ హాస్పిటల్ లో చికిత్స తీసుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. అయితే...

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు: రియా చక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు

0
బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై నార్కొటిక్స్‌ కంట్రోల్ ‌బ్యూరో (ఎన్‌సీబీ) దర్యాప్తు జరిపి సుశాంత్‌ సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8 న అరెస్ట్...

దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌ రావు పేరు ఖరారు

0
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్‌ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. దుబ్బాక ఉపఎన్నికకు సీనియర్‌...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2154 కరోనా పాజిటివ్ కేసులు

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2154 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 6, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,04,748 కి చేరినట్టు...

రైతులకు శుభవార్త, వరి, పత్తి పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటన

0
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల కొనుగోలు కేంద్రాల...

ఏపీలో కరోనా: మరో 5795 కరోనా పాజిటివ్ కేసులు, 33 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 5795 కరోనా పాజిటివ్ కేసులు, 33 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 5795 కేసులతో కలిపి అక్టోబర్ 6, మంగళవారం ఉదయం...

దేశంలో 8 కోట్లకు పైగా కరోనా పరీక్షల నిర్వహణ

0
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 6, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 66,85,082 కు, మరణాల సంఖ్య 1,03,569 కు చేరుకుంది. గత...

అంగన్ వాడీల్లో 5905 వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ, జిల్లాల వారీగా నోటిఫికేషన్లు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతుంది. జిల్లావారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా ఈ పోస్టుల భర్తీ...

ఆ ప్రాజెక్టులు ఆపకుంటే, తెలంగాణలో కూడా అలంపూర్-పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మిస్తాం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలోలాగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే, తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్-పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు...

కేశవాపురం రిజర్వాయర్ కి త్వరలోనే సీఎం కేసీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన: మంత్రి కేటిఆర్

0
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు భరోసా కల్పించే విధంగా నగరం కోసం ప్రత్యేకంగా ఒక రిజర్వాయర్ నిర్మించే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కేశవాపురం ప్రాజెక్టు తాలూకు ప్రణాళికలు వేగంగా ముందుకు పోతున్నాయని తెలంగాణ రాష్ట్ర...

10 వేలకు చేరువైన కరోనా మరణాలు, ఒకేరోజు 71 మంది మృతి

0
తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా 10 వేలకు చేరువైంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కొత్తగా 5017 కరోనా...

సినిమా హాళ్ల ప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు ఇవే …

0
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా దేశంలో సినిమా థియేటర్స్ తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 50 % సీటింగ్ సామర్ధ్యంతో అక్టోబర్ 15 నుంచి...

కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు, అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్ణయాలు

0
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించిన వివాదాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు అపెక్స్ కౌన్సిల్‌...

దురదృష్టాన్ని తప్పించుకోవడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “దురదృష్టాన్ని, యాక్సిడెంట్లను వీలైనంతగా తపించుకోవడం ఎలా?” అనే అంశం గురించి వివరించారు. ఊహించని సంఘటన జరగడమే దురదృష్టమని, దీన్నే ఓ విధంగా ఓటమి...

తెలంగాణ ఎంసెట్-2020 ఫ‌లితాలు విడుద‌ల‌

0
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగ‌ళ‌వారం నాడు కూక‌ట్‌ప‌ల్లి జేఎన్టీయూ క్యాంప‌స్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,19,187 మంది...